రాత్రి వేళల్లో పోలీస్ ప్రత్యేక నిఘా
ఎస్ఐ శ్రీను నాయక్ ప్రజాశక్తి – ఆలమూరు : మండలంలోని రహదారులపైనా, గ్రామాల్లోను రాత్రి వేళల్లో పోలీసుల ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఆలమూరు ఎస్సై ఎల్.శ్రీను…
ఎస్ఐ శ్రీను నాయక్ ప్రజాశక్తి – ఆలమూరు : మండలంలోని రహదారులపైనా, గ్రామాల్లోను రాత్రి వేళల్లో పోలీసుల ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఆలమూరు ఎస్సై ఎల్.శ్రీను…
ప్రముఖ వ్యాపారవేత్త చుండ్రు శ్రీనివాస్ ప్రజాశక్తి – ఆలమూరు : తరాలు మారుతున్న మార్షల్ ఆర్ట్స్పై మక్కువ కనబరిచే యువతకు ఆదర్శం బ్రూస్లీ అని ప్రముఖ వ్యాపారవేత్త,…
ప్రజాశక్తి-రామచంద్రపురం(కోనసీమ):రామచంద్రపురం మండలంలోని వెంకటాయపాలెం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 42 మంది విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ ఆదివారం పంపిణీ చేశారు.…
ప్రజాశక్తి-రామచంద్రపుర (అంబేద్కర్ కోనసీమజిల్లా) : కే గంగవరం మండలంలోని పామర్రు హైస్కూల్లో ప్రముఖ వైద్యులు డాక్టర్ కాదా వెంకట రమణ బహూకరించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్…
ప్రజాశక్తి – ఆలమూరు(అంబేద్కర్ కోనసీమ జిల్లా) : ఉభయ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన మండలంలోని చింతలూరు శ్రీనూకాంబిక అమ్మవారి దేవస్థానం ఆలయ అదనపు ఈవోగా…
ప్రజాశక్తి-మండపేట : కపిలేశ్వరపురం మండలంలో ఇసుక దోపిడీ జరుగుతుందని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. శుక్రవారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన…
ప్రజాశక్తి రామచంద్రపురం(కోనసీమ) : రాష్ట్ర ప్రభుత్వం గోరుముద్ద పధకం క్రింద మంజూరు చేసిన వంట సామాగ్రిని శివల జిల్లా పరిషత్ హై స్కూల్లో గురువారం పంపిణీ చేశారు.…
ప్రజాశక్తి-రామచంద్రపురం(కోనసీమ) : విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో గల మత్స్యకారుల కుటుంబాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని నియోజకవర్గ బీసీ సేన అధ్యక్షులు యాట్ల నాగేశ్వరరావు…
జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీల రిలే దీక్షలు ప్రజాశక్తి – యంత్రాంగం : ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు.…