రైతుల ‘పంట’ పండింది
ఆశాజనకంగా దాళ్వా వరి చేలు 50 – 60 బస్తాల దిగుబడి అంచనా ప్రజాశక్తి-రామచంద్రపురం : ప్రస్తుతం దాళ్వా వరి చేలు పంటలు పూర్తిగా పండి కోతకు…
ఆశాజనకంగా దాళ్వా వరి చేలు 50 – 60 బస్తాల దిగుబడి అంచనా ప్రజాశక్తి-రామచంద్రపురం : ప్రస్తుతం దాళ్వా వరి చేలు పంటలు పూర్తిగా పండి కోతకు…
ప్రజాశక్తి-మండపేట : స్థానిక సంగమేశ్వర కాలనీలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో క్రోధి నామ సంవత్సర ఉగాది సంబరాలు ప్రధానోపాధ్యాయులు ముత్యాల మాణిక్యాంబ, చిట్టూరి వెంకట…
ప్రజాశక్తి-రామచంద్రపురం : వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూపొందించిన నవరత్నాల పథకాల రూపంలో తయారు చేసి అభిమానులు ఆ పార్టీ నాయకులు పిల్లి సుభాష్ చంద్రబోస్ కు…
ప్రజాశక్తి-రాజోలు: మాతృవియోగంతో బాధపడుతున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులను ఆదివారం రాజోలు నియోజకవర్గ టిడిపి నేతలు పరామర్శించారు. టిడిపి బిసి సెల్…
పల్లె ప్రజలకు తప్పని ఎండ తీవ్రత ప్రజాశక్తి-రామచంద్రపురం : రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పల్లె ప్రాంతాలు సైతం వేడెక్కిపోతున్నాయి. వాతావరణంలో వస్తున్న తీవ్ర మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు…
40 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రత లు ఎండలతో అల్లాడుతున్న ప్రజలు కర్ఫ్యూలను తలపిస్తున్న మెయిన్ రోడ్ లు ప్రజాశక్తి-రామచంద్రపురం : ఈ ఏడాది మార్చి నుండి ఎండలు…
ప్రజాశక్తి-మండపేట : జగన్మోహన్ రెడ్డి చేస్తోన్న అరాచక పాలన నచ్చకే ఆ పార్టీకి నాయకులు, కార్యకర్తలు గుడ్ బై చెప్పి టీడీపీ లోకి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారని,…
రాజోలు వైసిపి ఎంఎల్ఎ అభ్యర్థి గొల్లపల్లి సూర్యరావు ప్రజాశక్తి-రాజోలు: బాబు జగ్జీవన్ రామ్ మహోన్నత వ్యక్తి, దేశం గర్వీంచదగ్గ నాయుకుడని ఆయనను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని…
రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్ ప్రజాశక్తి-రామచంద్రపురం : భారతదేశంలో మతోన్మాద బీజేపీ చర్యల వల్ల రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం కలగబోతున్నదని అందుకోసం మతోన్మాద…