జగన్ పనైపోయింది.. వచ్చేది టిడిపి ప్రభుత్వమే : బోళ్ళ
ప్రజాశక్తి-రాజోలు(కోనసీమ) : జగన్ పనైపోయింది.. వచ్చేది టిడిపి ప్రభుత్వమేనని దానికి నిదర్శనం యువగళం ముగింపు మహసభకు వచ్చిన జనసమూహమేనని టిడిపి వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి,…
ప్రజాశక్తి-రాజోలు(కోనసీమ) : జగన్ పనైపోయింది.. వచ్చేది టిడిపి ప్రభుత్వమేనని దానికి నిదర్శనం యువగళం ముగింపు మహసభకు వచ్చిన జనసమూహమేనని టిడిపి వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి,…
ప్రజాశక్తి – ఆలమూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదిస్తూ ఆంధ్ర ప్రజల అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న ప్రియతమ…
ప్రజాశక్తి – రామచంద్రపురం : అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన కోర్కెల పరిష్కారం కోసం కొనసాగుతున్న నిరవధికసమ్మె బుధవారం నాటికి తొమ్మిదో రోజుకు చేరుకుంది. తొమ్మిదో రోజు అంగన్వాడీ…
ప్రజాశక్తి-రామచంద్రపురం : అంగన్వాడి వర్కర్లు న్యాయమైన కోర్కెలు తీర్చాలంటూ చేస్తున్న నిరవధిక సమ్మె సోమవారం ఏడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో…
ప్రజాశక్తి-రామభద్రపురం : విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలో అరుదైన జాతికి చెందిన పిల్లి మృతి చెందింది. రామభద్రపురం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం వేకువ జామున…
మంత్రి బొత్స, ఉష శ్రీ చరణ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ ఇళ్ళ వెంకటేశ్వరరావు ప్రజాశక్తి-రామచంద్రపురం : అంగన్వాడీ వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్ల కోసం…
భారీ ర్యాలీ, రాజారత్న కూడలిలో మానవహారం ప్రజాశక్తి-మండపేట : తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె శుక్రవారం…
ప్రజాశక్తి-కోనసీమ : ఇటీవల సంభవించిన తుఫానుకు నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఎకరాకు నష్టపరిహారంగా 50 వేల రూపాయలు రైతులకు చెల్లించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో జిల్లా…
ప్రజాశక్తి-మండపేట : తమ డిమాండ్ల సాధన లక్ష్యంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె బుధవారం నాటికి రెండో రోజుకు చేరుకుంది. ఈ…