Konaseema

  • Home
  • అరుదైన జాతికి చెందిన పిల్లి మృతి

Konaseema

అరుదైన జాతికి చెందిన పిల్లి మృతి

Dec 17,2023 | 17:13

ప్రజాశక్తి-రామభద్రపురం : విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలో అరుదైన జాతికి చెందిన పిల్లి మృతి చెందింది. రామభద్రపురం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం వేకువ జామున…

అంగన్వాడీల సమ్మెపై అణచివేత ధోరణి సరైంది కాదు : ఎమ్మెల్సీ ఐవి

Dec 16,2023 | 15:24

మంత్రి బొత్స, ఉష శ్రీ చరణ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ ఇళ్ళ వెంకటేశ్వరరావు ప్రజాశక్తి-రామచంద్రపురం : అంగన్వాడీ వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్ల కోసం…

మండపేటలో 4వ రోజుకు అంగన్వాడీల సమ్మె

Dec 15,2023 | 17:18

భారీ ర్యాలీ, రాజారత్న కూడలిలో మానవహారం ప్రజాశక్తి-మండపేట : తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె శుక్రవారం…

నష్టపరిహారంకై అఖిలపక్షం ధర్నా

Dec 14,2023 | 11:18

ప్రజాశక్తి-కోనసీమ : ఇటీవల సంభవించిన తుఫానుకు నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఎకరాకు నష్టపరిహారంగా 50 వేల రూపాయలు రైతులకు చెల్లించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో జిల్లా…

మండపేటలో 2వ రోజుకు అంగన్వాడీల సమ్మె

Dec 13,2023 | 16:36

ప్రజాశక్తి-మండపేట : తమ డిమాండ్ల సాధన లక్ష్యంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె బుధవారం నాటికి రెండో రోజుకు చేరుకుంది. ఈ…

సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీల రిలే నిరాహార దీక్షలు

Dec 12,2023 | 16:10

ప్రజాశక్తి-రామచంద్రపురం(కోనసీమ) : అపరిస్కతంగా ఉన్న అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కరించాలంటూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రామచంద్రపురం నియోజకవర్గంలో అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మంగళవారం రిలే నిరాహార దీక్షలు…

గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి

Dec 9,2023 | 17:11

ప్రజాశక్తి-కపిలేశ్వరపురం : గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని మండపేటకు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డా.కె.కన్యాకుమారి అన్నారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా…

అన్ని రకాల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది : సలహా కమిటీ చైర్మన్‌ ఇళ్ల సూర్యనారాయణ

Dec 8,2023 | 13:51

ప్రజాశక్తి-రామచంద్రపురం (అంబేద్కర్‌ కోనసీమ) : తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని , రైతులెవరు అధైర్యపడవద్దని కే.గంగవరం మండలం వ్యవసాయ సలహా కమిటీ…

కౌలు, పేద రైతులకు ఎకరాకు రూ.30 వేలు నష్టపరిహారం చెల్లించాలి

Dec 7,2023 | 12:50

సిపిఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు ప్రజాశక్తి అమలాపురం రూరల్ : మిచౌంగ్ తఫాను ధాటికి చేతికందొచ్చిన పంటను కోల్పోయిన కౌలు,పేద రైతులకు ఎకరాకు రూ.30 వేలు…