Konaseema

  • Home
  • రాజోలు తహశీల్దార్‌గా గోపాలకృష్ణ

Konaseema

రాజోలు తహశీల్దార్‌గా గోపాలకృష్ణ

Mar 2,2024 | 16:24

ప్రజాశక్తి-రాజోలు (కోనసీమ) : రాజోలు మండల తహశీల్దార్‌గా ఎ.గోపాలకృష్ణ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల బదిలీల్లో భాగంగా ఆయన ఇక్కడికి విచ్చేశారు. ఆలమూరు తహశీల్దార్‌గా విధులు నిర్వహించి…

వీల్స్‌ ఇండియా ఉద్యోగాలకు 8 మంది ఎంపిక

Mar 2,2024 | 14:22

ప్రజాశక్తి రామచంద్రపురం (కోనసీమ) : రామచంద్రపురం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు 8 మంది వీల్స్‌ ఇండియా కంపెనీ ఉద్యోగాలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్‌ సముద్రాల రామారావు తెలిపారు.…

నోటిఫికేషన్ కు ముందే ఎన్నికల ప్రచారం

Feb 29,2024 | 12:23

ఇండిపెండెంట్ అభ్యర్థి దూకుడు ప్రజాశక్తి-రామచంద్రపురం :  ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ లేదు. అయినప్పటికీ ప్రచారాన్ని ప్రారంభించి అందరికంటే ముందు దూకుడు ప్రదర్శిస్తున్నారు ఇండిపెండెంట్ అభ్యర్థి రామరాజు.…

కాలుష్యంతో పట్టణ ప్రజలు అవస్థలు

Feb 28,2024 | 15:14

ప్రజాశక్తి-మండపేట : పట్టణ పరిధిలోని రైస్ మిల్లులు, పలు పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు కౌన్సిలర్లు ధ్వజమెత్తారు. బుధవారం…

భీమేశ్వర దేవస్థానం ఈఓ,సిబ్బందికి కలెక్టర్‌ సన్మానం

Feb 27,2024 | 14:18

ప్రజాశక్తి-రామచంద్రపురం (అంబేద్కర్‌ కోససీమ) : ప్రసిద్ధిగాంచిన పంచారామ క్షేత్రం ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి వారి కల్యాణోత్సవాలు వైభవంగా నిర్వహించినందుకు కలెక్టర్‌ హిమాన్షు శుక్లా దేవస్థానం ఈవో…

మండపేటలో పకడ్బందీగా గ్రూప్‌ 2 పరీక్ష

Feb 25,2024 | 16:17

ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్‌ కోనసీమ) : మండపేట పట్టణంలో ఆదిత్య, విజ్ఞాన్‌ కళాశాలతో పాటు స్థానిక మారేడుబాక రోడ్డులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రూప్‌ 2 పరీక్ష ఆదివారం…

అన్ని సమస్యలు పరిష్కరిస్తాం :ఎంపీ బోస్‌

Feb 24,2024 | 15:44

ప్రజాశక్తి రామచంద్రపురం (అంబేద్కర్ కోనసీమ) : పట్టణంలో సమస్యలు పరిష్కారానికి చర్యలు చేపడతామని ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ తెలిపారు. పట్టణం 24 వ వార్డు కుమ్మర్ల…

వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌ నూతన భవనం ప్రారంభం

Feb 24,2024 | 14:55

ప్రజాశక్తి -మామిడికుదురు (కోనసీమ) : లూటుకుర్రులో 20.80లక్షలు వ్యయంతో నిర్మించిన వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌ నూతన భవనాన్ని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా…

పాళ్లమ్మ అమ్మవారి ఆలయ పున్ణ ప్రతిష్ట : పలువురు ప్రముఖుల సందర్శన

Feb 22,2024 | 14:14

ప్రజాశక్తి -మామిడికుదురు (కోనసీమ) : ఈదరాడ గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ పాళ్ళమ్మ అమ్మ వారి నూతన ఆలయాని భక్తులు సహాకారం కోటి వ్యయము పున్ణ నిర్మించిన నూతన…