మిధున్ రెడ్డి పర్యటన విజయవంతం చేయాలి: గొల్లపల్లి
ప్రజాశక్తి-రాజోలు: ఈ నెల 26 న రాజోలు నియోజకవర్గంలో పర్యటించనున్న ఉభయగోదావరి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నియోజకవర్గ పర్యటనను విజయవంతం చేయాలని రాజోలు ఎమ్మెల్యే…
ప్రజాశక్తి-రాజోలు: ఈ నెల 26 న రాజోలు నియోజకవర్గంలో పర్యటించనున్న ఉభయగోదావరి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నియోజకవర్గ పర్యటనను విజయవంతం చేయాలని రాజోలు ఎమ్మెల్యే…
ప్రజాశక్తి-రామచంద్రపురం : ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని కుందూరు ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో ఆదివారం నిర్వహించారు. టీబిని అరికట్టడం మన అందరి బాధ్యత అని క్షయ…
ప్రజాశక్తి-మండపేట : మండపేట పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో క్రైస్తవ మందిరాలలో ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని మట్టల ఆదివారం వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు…
ముగిసిన పౌష్టికార పక్షోత్సవం వారోత్సవాలు ప్రజాశక్తి-మండపేట : గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యవంతులుగా జీవించాలని ఐసిడిఎస్ కపిలేశ్వరపురం ప్రాజెక్ట్ సిడిపిఓ గజలక్ష్మి అన్నారు. శనివారం స్థానిక…
ప్రజాశక్తి-రామచంద్రపురం : జాతీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వెంటనే తొలగించాలని మైనార్టీ బీసీ సంఘం అధ్యక్షులు యాట్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ద్రాక్షారామ మసీద్ సెంటర్ లో…
ప్రజాశక్తి-మండపేట : పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యమని మున్సిపల్ కమిషనర్ బి.రాము అన్నారు. శనివారం ఉదయం స్థానిక బురుగుంట చెర్వు చుట్టూ ఉన్న వైయస్సార్, ఎన్టీఆర్ పార్కులను డి…
ప్రజాశక్తి-మండపేట : ప్రభుత్వం అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాల్లో అందిస్తున్న సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ సింహాచలం, హెల్త్ సూపర్వైజర్ సురేష్ అన్నారు. శుక్రవారం స్థానిక…
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం అడిషనల్ ఎస్పీ ఖాదర్ భాష ప్రజాశక్తి-అమలాపురం : శ్రీ స్వామి వివేకానంద యోగా ఆశ్రమం గురువు డాక్టర్ జిమ్ యోగా శ్రీనివాస్ ఆధ్వర్యంలో…
ప్రజాశక్తి-మండపేట : మండలంలోని ఏడిద సీతానగరం, కపిలేశ్వరపురం మండలంలోని టేకి గ్రామాలలో బూత్ ఇన్ ఛార్జ్ లు, కుటుంబ సాధికార సారధులు, నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో…