Konaseema

  • Home
  • మండపేటలో 2వ రోజుకు అంగన్వాడీల సమ్మె

Konaseema

మండపేటలో 2వ రోజుకు అంగన్వాడీల సమ్మె

Dec 13,2023 | 16:36

ప్రజాశక్తి-మండపేట : తమ డిమాండ్ల సాధన లక్ష్యంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె బుధవారం నాటికి రెండో రోజుకు చేరుకుంది. ఈ…

సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీల రిలే నిరాహార దీక్షలు

Dec 12,2023 | 16:10

ప్రజాశక్తి-రామచంద్రపురం(కోనసీమ) : అపరిస్కతంగా ఉన్న అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కరించాలంటూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రామచంద్రపురం నియోజకవర్గంలో అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మంగళవారం రిలే నిరాహార దీక్షలు…

గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి

Dec 9,2023 | 17:11

ప్రజాశక్తి-కపిలేశ్వరపురం : గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని మండపేటకు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డా.కె.కన్యాకుమారి అన్నారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా…

అన్ని రకాల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది : సలహా కమిటీ చైర్మన్‌ ఇళ్ల సూర్యనారాయణ

Dec 8,2023 | 13:51

ప్రజాశక్తి-రామచంద్రపురం (అంబేద్కర్‌ కోనసీమ) : తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని , రైతులెవరు అధైర్యపడవద్దని కే.గంగవరం మండలం వ్యవసాయ సలహా కమిటీ…

కౌలు, పేద రైతులకు ఎకరాకు రూ.30 వేలు నష్టపరిహారం చెల్లించాలి

Dec 7,2023 | 12:50

సిపిఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు ప్రజాశక్తి అమలాపురం రూరల్ : మిచౌంగ్ తఫాను ధాటికి చేతికందొచ్చిన పంటను కోల్పోయిన కౌలు,పేద రైతులకు ఎకరాకు రూ.30 వేలు…

550 ఎకరాల్లో నీట మునిగిన వరి చేలు

Dec 6,2023 | 16:17

2,800 మెట్రిక్ టన్నులు ధాన్యం నీటమునక 11 50 ఎకరాలు కోతలు పూర్తికాని చేలు ప్రజాశక్తి-రామచంద్రపురం : మిచౌంగ్‌ తుఫాన్ ప్రభావంతో గత మూడు రోజులుగా కురిసిన…

సమాజానికి అంబేద్కర్ సూచించిన మార్గం ఆదర్శనీయం

Dec 6,2023 | 16:06

ప్రజాశక్తి – అంబాజీపేట : భారతీయ సమాజానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శనీయమని ఎంఈఓ -1 కాండ్రేగుల వెంకటేశ్వరరావు అన్నారు. అంబాజీపేట మండల…

నష్టపోయిన వరి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి : మాజీమంత్రి గొల్లపల్లి

Dec 5,2023 | 15:03

ప్రజాశక్తి -మామిడికుదురు (అంబేద్కర్ కోనసీమ జిల్లా) : మిచౌంగ్ తుఫాను వల్ల నష్టపోయిన వరి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు డిమాండ్…

పరం జ్యోతి ఆశయాలు కొనసాగిద్దాం

Dec 1,2023 | 16:52

ద్రాక్షారామంలో వర్ధంతి సభ ప్రజాశక్తి-రామచంద్రపురం : దేశంలో భూమి, భుక్తి, విముక్తి సాధనతోనే సమసమాజ స్థాపన అని నమ్మి తుది శ్వాస వరకు విప్లవ పంథాలోనే పయనించిన…