Lok Sabha elections

  • Home
  • బెంగళూరులో 5 రోజులు మద్యం దుకాణాలు బంద్‌

Lok Sabha elections

ఈ దశలో ఇసిని ఆదేశించలేం

May 24,2024 | 23:17

పోలింగ్‌ కేంద్రాల వారీగా డేటా అప్‌లోడ్‌పై సుప్రీం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : లోక్‌సభ ఎన్నికలు మధ్యలో ఉన్నందున ఓటింగ్‌కు సంబంధించిన తుది సమాచారాన్ని పోలింగ్‌ కేంద్రాల వారీగా…

Lok Sabha elections: నాల్గవ విడతలో 62శాతానికి పైగా పోలింగ్‌ !

May 14,2024 | 08:09

బెంగాల్‌లో చెదురుమదురుగా హింసాత్మక ఘటనలు బెంగాల్‌, ఒరిస్సాల్లో కొన్నిచోట్ల మొరాయించిన ఇవిఎంలు పశ్చిమ బెంగాల్‌లో అత్యధికాం జమ్మూ కాశ్మీర్‌లో అత్యల్పం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు,…

Lok Sabha elections: మధ్యాహ్నం 3 గంటల వరకు 52.6 శాతం పోలింగ్‌

May 13,2024 | 16:25

న్యూఢిల్లీ :   లోక్‌సభ ఎన్నికల నాలుగోదశ పోలింగ్‌ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 52.6 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల కమిషన్‌ తెలిపింది. 10 రాష్ట్రాలు,…

Lok Sabha Election: మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి 40.3 శాతం పోలింగ్‌

May 13,2024 | 15:44

న్యూఢిల్లీ :    లోక్‌సభ ఎన్నికల 4వదశ పోలింగ్‌ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 40.3 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల కమిషన్‌ (ఇసి) తెలిపింది.…

Bihar లో కొనసాగుతోన్న లోక్‌ సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌

May 13,2024 | 09:31

బీహార్‌ : బీహార్‌లో లోక్‌ సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌ సోమవారం కొనసాగుతోంది. దర్భంగాలోని హౌలీ క్రాస్‌ స్కూల్‌లోని ఆదర్శ్‌ పోలింగ్‌ సెంటర్‌ వద్ద ఉత్సాహంగా…

కేజ్రీవాల్‌ బెయిల్‌తో లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రభావం : విజయన్‌

May 10,2024 | 18:14

తిరువనంతపురం :   సుప్రీంకోర్టు తీర్పు ప్రస్తుతం దేశంలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందని కేరళ ముఖ్యమంత్రి విజయన్‌ పేర్కొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు జూన్‌…

Priyanka Gandhi : భారత్‌లో ఎన్నికలైతే.. పాకిస్థాన్‌ గురించి చర్చలెందుకు

May 10,2024 | 17:37

అమేథీ  :  భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నప్పుడు పాకిస్థాన్‌ గురించి ఎందుకు చర్చిస్తున్నామని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. దేశంలో నిరుద్యోగం రేటు 45 ఏళ్ల…

మోడీ దేశానికి ప్రధాని కాలేరు : రాహుల్‌ గాంధీ

May 10,2024 | 16:05

లక్నో :  నరేంద్ర  మోడీ దేశానికి ప్రధాని కాలేరని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు.  ఉత్తరప్రదేశ్‌లో ఇండియా బ్లాక్‌ తుఫాన్‌ సృష్టిస్తుందని అన్నారు. సమాజ్‌…