MLC KS Lakshmana Rao

  • Home
  • ప్రాధమిక హక్కులపై దాడిని తిప్పికొట్టండి -వాటి పరిరక్షణతోనే కార్మిక హక్కులు

MLC KS Lakshmana Rao

ప్రాధమిక హక్కులపై దాడిని తిప్పికొట్టండి -వాటి పరిరక్షణతోనే కార్మిక హక్కులు

Feb 10,2024 | 10:18

మెడికల్‌ రెెప్రజెంటేటివ్‌ల రాష్ట్రమహాసభ ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: ప్రాధమిక హక్కులపై జరుగుతున్న దాడిని తిప్పి కొట్టడం ద్వారా రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించాలని…

కష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు

Feb 5,2024 | 21:02

 ఎమ్మెల్సీలు కెఎస్‌.లక్ష్మణరావు, ఐ.వెంకటేశ్వరరావు ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : కష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు సాధించొచ్చని ఎమ్మెల్సీలు కెఎస్‌.లక్ష్మణరావు, ఇళ్ల వెంకటేశ్వరరావు అన్నారు. కాకినాడలోని అంబేద్కర్‌ భవన్‌లో గ్రూప్స్‌,…

గ్రూప్స్‌ పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా చదవాలి

Feb 5,2024 | 07:54

అవగాహన సదస్సులో ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, ఐవి ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి:గ్రూప్స్‌, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు క్రమశిక్షణతో ప్రణాళిక ప్రకారం ప్రిపేర్‌ అవ్వాలని ఎమ్మెల్సీ, పోటీ పరీక్షల…

పోటెత్తిన విఎఓలు

Jan 31,2024 | 10:13

36 గంటల మహాధర్నా ప్రారంభం మూడేళ్ల కాలపరిమితి రద్దుచేయాలి : కెఎస్‌ లక్ష్మణరావు డిమాండ్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన 36 గంటల…

సమాజ నిర్దేశకులు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు- ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

Jan 27,2024 | 21:29

ప్రజాశక్తి-గుంటూరు:విద్యార్థులలో సమాజం పట్ల అవగాహన పెంపొందించడానికి, బాధ్యతతో కూడిన పౌరులుగా ఎదిగేందుకు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ఎంతగానో దోహదపడతారని ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు అన్నారు. కెవిఆర్‌ అండ్‌ జయలక్ష్మి…

21న ‘మండలిలో మాస్టారు’ పుస్తకావిష్కరణ

Jan 19,2024 | 08:21

ప్రజాశక్తి – గుంటూరు :శాసనమండలి సభ్యునిగా మండలిలో 16 ఏళ్లపాటు విఠపు బాలసుబ్రహ్మణ్యం చేసిన ప్రసంగాలతో రూపొందించిన ‘మండలిలో మాస్టారు’ పుస్తకావిష్కరణ సభ గుంటూరులోని ఎన్‌జిఒ హోంలో…

అంగన్వాడీల జీతాలపై స్పష్టతనివ్వండి : ఎంఎల్‌సి కెఎస్‌.లక్ష్మణరావు

Jan 17,2024 | 12:54

విజయవాడ : అంగన్వాడీల జీతాలపై రాష్ట్ర ప్రభుత్వం సరైన స్పష్టతనివ్వాలని ఎంఎల్‌సి కెఎస్‌.లక్ష్మణరావు డిమాండ్‌ చేశారు. తమ సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం అవలంభిస్తున్న మొండి వైఖరికి…

రాజ్యాంగ విలువలను కాపాడాలి : ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

Jan 6,2024 | 09:37

ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌ : దేశంలో ప్రజాస్వామ్యం, మానవ హక్కులు సురక్షితంగా ఉండాలంటే చిన్నతనం నుంచే రాజ్యాంగం, రాజ్యాంగ విలువల పట్ల అవగాహన పెంచుకోవాలని ఎమ్మెల్సీ,…