MLC KS Lakshmana Rao

  • Home
  • హక్కుల సాధనకు ఉద్యమాలే శరణ్యం : ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

MLC KS Lakshmana Rao

హక్కుల సాధనకు ఉద్యమాలే శరణ్యం : ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

Mar 14,2024 | 22:53

 నూతన కార్యవర్గం ఎన్నిక ప్రజాశక్తి-గుంటూరు : ఏ ప్రభుత్వము అధికారంలో ఉన్నా హక్కుల సాధన కోసం ఉద్యమాలే శరణ్యమని పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు అన్నారు. గుంటూరు…

కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్‌ చేయాలి

Mar 13,2024 | 23:48

పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ లక్ష్మణరావు డిమాండ్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కళాశాలల్లోని కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్‌ చేయాలని శాసనమండలి పిడిఎఫ్‌ ఫ్లోర్‌ లీడర్‌…

హక్కుల కోసం ఐక్య పోరాటాలు : ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

Mar 11,2024 | 22:41

 పర్సా శతజయంతిని పురస్కరించుకుని సావనీర్‌ ఆవిష్కరణ ప్రజాశక్తి – గుంటూరు : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సిఐటియు అగ్రనేత పర్సా సత్యనారాయణ స్ఫూర్తితో తమ హక్కుల సాధన కోసం…

గ్రేడ్‌లు, ర్యాంకులే కాదు.. ఆటపాటలూ ముఖ్యమే

Mar 6,2024 | 21:10

– బాలోత్సవంలో ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు జిల్లా):విద్యార్థులకు ర్యాంకులు, గ్రేడ్‌ పాయింట్లే ముఖ్యం కాదని, వారిలో సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహించడం అనివార్యమని ఎమ్మెల్సీ కెఎస్‌…

కార్పొరేట్ రాజకీయాలు నియంత్రించాలి : ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు

Mar 26,2024 | 16:50

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న కార్పొరేట్ రాజకీయాలను నియంత్రించాలని శాసన మండలి సభ్యులు కె.ఎస్.లక్ష్మణరావు అన్నారు. సోమవారం రాత్రి కాకినాడ కచేరిపేట యుటిఎఫ్ టీచర్స్ హోం…

విఆర్‌ఎలకు సిఎం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి- పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

Feb 20,2024 | 08:51

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అధికారంలోకి రాగానే విఆర్‌ఎలకు రూ.15 వేలు వేతనం ఇస్తామన్న హామీని సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టుకోవాలని పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌…

ప్రణాళికాబద్ధంగా చదివితే ఉద్యోగం మీ సొంతం

Feb 19,2024 | 11:17

 గ్రూప్‌-2 అవగాహన సదస్సులో కెఎస్‌ లక్ష్మణరావు ప్రజాశక్తి-గుంటూరు :   గ్రూప్‌-2 పరీక్ష రాసే అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా చదివితే ఉద్యోగం సొంతం చేసుకోవచ్చని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు అన్నారు.…

18న గ్రూప్‌-2 అవగాహనా సదస్సు

Feb 14,2024 | 20:27

– పోస్టర్‌ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు ప్రజాశక్తి-గుంటూరు:గ్రూప్‌-2 పరీక్ష రాసే అభ్యర్ధుల కోసం గుంటూరు జిల్లా ఎసి కాలేజి ఆడిటోరియంలో ఈ నెల 18వ తేదీ…

రాష్ర్ట స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు(లైవ్)

Feb 10,2024 | 13:22

ప్రజాశక్తి-పల్నాడు : రాష్ర్ట స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు (2023-24) పల్నాడు జిల్లా యడ్లపాడులోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభమైయ్యాయి. ఈరోజు, రేపు జరిగే ఈ…