nirasana

  • Home
  • టిడిపిలో నిరసన జ్వాలలు – అనంతపురంలో పార్టీ కార్యాలయంపై దాడి

nirasana

టిడిపిలో నిరసన జ్వాలలు – అనంతపురంలో పార్టీ కార్యాలయంపై దాడి

Mar 30,2024 | 08:34

– గుంతకల్లులో చంద్రబాబు చిత్రపటాలకు నిప్పు – రాజంపేటలో కరపత్రాలు దగ్ధం ప్రజాశక్తి-అనంతపురం , రాజంపేట అర్బన్‌ :టిడిపిలో టికెట్ల వ్యవహారం చిచ్చు రాజేస్తోంది. తాజాగా విడుదల…

పొలంలో బైకులు నడిపి రైతుల నిరసన – సాగు నీరందించాలని డిమాండ్‌

Mar 27,2024 | 21:31

ప్రజాశక్తి- తాళ్లరేవు(కాకినాడ జిల్లా) :సాగునీరు లేక పంటలు బీటలు వాడుతున్నాయని, వెంటనే సాగు నీరందించాలని కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి.మల్లవరంలోని గ్రాంట్‌ ప్రాంతంలోని పంట పొలాల్లో…

బిజెపి కోసం తమ్ముళ్లకు మొండిచెయ్యి

Mar 15,2024 | 22:27

– అధినేత తీరుపై టిడిపి శ్రేణుల నిరసనాగ్రహం – పోటీ చేసి తీరుతామంటున్న జవహర్‌, ఎన్‌విఎస్‌ఎన్‌ వర్మ ప్రజాశక్తి – యంత్రాంగం:టిడిపికి గట్టి పట్టున్న నియోజకవర్గాల్లో బిజెపి…

మోడీని గద్దె దించాలి – మత సామరస్యాన్ని కాపాడాలి

Mar 15,2024 | 21:38

– సిఎఎకు వ్యతిరేంగా నిరసనలు ప్రజాశక్తి-యంత్రాంగం : పౌరసత్వ సవరణ (సిఎఎ) చట్టం పేరుతో దేశ ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్న బిజెపి చర్యలను వ్యతిరేకిస్తూ…

అరుణోదయ నగర్‌ రిజిస్ట్రేషన్‌ చేయాలి-న్యూ రాజరాజేశ్వరి పేటలో నిరసన దీక్ష 

Mar 4,2024 | 07:58

ప్రజాశక్తి – విజయవాడ :విజయవాడ రాజరాజేశ్వరి పేట అరుణోదయ నగర్‌లో ఇళ్ల రిజిస్ట్రేషన్‌ చేయాలని బుడమేరు రైలు బ్రిడ్జి కింద రోడ్లు నిర్మించి లైట్లు వేయించాలని స్థానికులు…

టిడిపి అభ్యర్థిగా శేషారావును ప్రకటించాలి

Feb 28,2024 | 08:36

నాయకులు, కార్యకర్తల ఆందోళన ప్రజాశక్తి – ఉండ్రాజవరం(తూర్పు గోదావరి) :నిడదవోలు నియోజకవర్గానికి టిడిపి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావును ప్రకటించాలని సూర్యరావుపాలెంలో సర్పంచ్‌ మెండే లలితకుమారి,…

ఢిల్లీ సరిహద్దులో ఉద్యమ జ్యోతులు

Feb 25,2024 | 08:42

– కేంద్రం తీరుపై అన్నదాతల ధర్మాగ్రహం – శంభూ, ఖనౌరీ వద్ద కొవ్వొత్తులతో ర్యాలీ – కొనసాగుతున్న ఇంటర్నెట్‌ ఆంక్షలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అన్నదాతల…

రైతులపై మోడీ కర్కశత్వం

Feb 24,2024 | 08:30

– యువరైతు మృతికి బాధ్యత వహించాలి – రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ప్రజాశక్తి – యంత్రాంగం :ఢిల్లీలో రైతుల ఆందోళనపై పోలీసులు జరిపిన రబ్బరు బుల్లెట్‌ కాల్పుల్లో మరణించిన…

భూ యాజమాన్య హక్కుల చట్టంపై న్యాయవాదుల నిరసన

Feb 19,2024 | 08:06

ప్రజాశక్తి- కలెక్టరేట్‌, లీగల్‌ రిపోర్టర్‌ (విశాఖపట్నం):దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భూ యాజమాన్య హక్కుల చట్టం-2022ను తీసుకురావడాన్ని నిరసిస్తూ న్యాయవాదులు ఆదివారం విశాఖ బీచ్‌ రోడ్డులో…