Odisha

  • Home
  • Odisha : ఒడిశాలో అధికార బీజేడీకి షాక్‌.. సిట్టింగ్‌ ఎంపీ రాజీనామా

Odisha

Odisha : ఒడిశాలో అధికార బీజేడీకి షాక్‌.. సిట్టింగ్‌ ఎంపీ రాజీనామా

Mar 30,2024 | 16:50

భువనేశ్వర్‌ : లోక్‌సభ ఎన్నికలకు ముందు ఒడిశాలోని బిజెడి (బిజు జనతాదళ్‌) పలువురు కీలక నేతలు షాక్‌ ఇస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు ప్రియదర్శి మిశ్రా, ఆకాశ్‌…

BJD: ప్రమాదానికి గురైన మాజీ ఎంపీ కారు

Mar 15,2024 | 11:31

సంబల్‌పూర్ : బిజూ జనతాదళ్ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ ప్రసన్న ఆచార్య రోడ్డు ప్రమాదానికి గురైయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలో ఆయన కారు ట్రక్కును ఢీకొనడంతో…

ఒడిశాలో అంగన్‌వాడీల వేతనాల పెంపు

Mar 1,2024 | 10:25

భువనేశ్వర్‌ : ఒడిశాలోని లక్షా 48 వేల అంగన్‌వాడీ ఉద్యోగుల వేతనాలను పెంచుతున్నట్లు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ప్రకటించారు. త్వరలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న…

మోడీ ఓబిసిగా పుట్టలేదు… సాధారణ కులానికే చెందినవాడు : రాహుల్‌

Feb 8,2024 | 13:02

ఒడిశా : ప్రధాని మోడీ కులంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ యాత్ర గురువారం ఒడిశాకు చేరుకుంది.…

రాష్ట్రంలో బిజెపితో అంటకాగుతున్న బిజెడి.. : రాహుల్‌ గాంధీ

Feb 7,2024 | 12:58

భువనేశ్వర్‌   :  రాష్ట్రంలో బిజుజనతాదళ్‌ (బిజెడి) బిజెపితో అంటకాగుతోందని, ప్రజలను పట్టించుకోవడం లేదని   కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు.  నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే…

ఘోర రోడ్డు ప్రమాదం : ఏడుగురు మృతి

Jan 27,2024 | 11:59

భువనేశ్వర్‌ (ఒడిశా) : ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు వేగంగా వచ్చి ఆటో రిక్షాను ఓవర్‌ టేక్‌ చేసేందుకు ప్రయత్నిస్తూ … ఆటోను, బైక్‌ను…

ఆకాశ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Jan 12,2024 | 16:26

భువనేశ్వర్‌ :   భారత్‌కు  చెందిన రక్షణ పరిశోధన అభివఅద్ధి సంస్థ (డిఆర్‌డిఒ) కొత్త తరం ఆకాశ్‌ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా తీరంలోని చండీపూర్‌లోగల ఇంటిగ్రేటెడ్‌…

కాంగ్రెస్‌ ఎంపి నివాసంపై ఐటి దాడులు.. రూ.100 కోట్లు స్వాధీనం

Dec 8,2023 | 17:32

భువనేశ్వర్‌ :   ఒడిశా కాంగ్రెస్‌ ఎంపి ధీరజ్‌ సాహు నివాసంపై ఆదాయపు పన్ను శాఖ (ఐటి ) అధికారులు సోదాలు చేపడుతున్నారు. ఆయన నివాసం నుండి రూ.…

వైద్యశాఖ సిబ్బందిపై ఎస్మా ప్రయోగించిన ఒడిశా ప్రభుత్వం

Dec 7,2023 | 15:48

భువనేశ్వర్‌ :   వైద్యశాఖ సిబ్బంది సమ్మెపై నిషేధం విధిస్తూ బుధవారం అర్థరాత్రి ఒడిశా ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించింది. పారామెడికల్‌ సిబ్బంది సహా   నర్సులు, ఫార్మాసిస్ట్స్‌,  ల్యాబ్‌ టెక్నీషియన్స్‌,…