paramarsa

  • Home
  • దామోదర్‌రావు మాతృమూర్తి పార్థివదేహానికి నివాళులర్పించిన కేటీఆర్‌

paramarsa

దామోదర్‌రావు మాతృమూర్తి పార్థివదేహానికి నివాళులర్పించిన కేటీఆర్‌

Mar 2,2024 | 16:00

హైదరాబాద్‌ : రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్‌ రావు మాతృమూర్తి ఆండాళమ్మ మృతిపట్ల బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా బంజారాహిల్స్‌లోని దామోదర్‌…

కుప్పంలో తెదేపా కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి

Feb 20,2024 | 16:41

కుప్పం : టిడిపి అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర కొనసాగుతోంది. మంగళవారం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లి మండలం…

అధైర్యపడకండి.. అండగా ఉంటాం- టిడిపి కుటుంబ సభ్యులతో భువనేశ్వరి

Feb 14,2024 | 08:09

ప్రజాశక్తి-పుట్టపర్తి రూరల్‌ :టిడిపి కుటుంబ సభ్యులు ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని, మీ కష్టాల్లో పార్టీ అండగా ఉంటుందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి…

ఎప్పుడూ ప్రజల బాగోగుల గురించే చంద్రబాబు ఆలోచన : నారా భువనేశ్వరి

Feb 9,2024 | 14:50

నందిగామ: టిడిపి అధినేత చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ ప్రజల బాగోగుల గురించేనని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా ఎన్టీఆర్‌ జిల్లా…

సుధాకర్‌ కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ

Feb 1,2024 | 15:58

నెల్లూరు : ”నిజం గెలవాలి” కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి గురువారం నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కొమ్మి గ్రామంలో…

అండగా ఉంటాం.. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసిన భువనేశ్వరి

Jan 31,2024 | 21:26

ప్రజాశక్తి-దర్శి (ప్రకాశం జిల్లా) :టిడిపి కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు. దర్శి నియోజకవర్గంలో దర్శి,…

కార్యకర్తలకు టిడిపి అండగా ఉంటుంది

Jan 24,2024 | 20:38

పలు కుటుంబాలకు నారా భువనేశ్వరి ఓదార్పు ప్రజాశక్తి – తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం:టిడిపి కార్యకర్తలకు కష్టకాలంలో పార్టీ అండగా ఉంటుందని టిడిపి అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి…

బీఆర్‌ఎస్‌ కార్యకర్త మల్లేశ్‌ కుటుంబానికి కేటీఆర్‌ పరామర్శ

Jan 15,2024 | 07:47

నాగర్‌ కర్నూల్‌: బీఆర్‌ఎస్‌ కార్యకర్త మల్లేశ్‌ కుటుంబాన్ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ల కల్వకుంట్ల తారకరామారావు ఆదివారం పరామర్శించారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గం పెద్దకొత్తపల్లి మండలం…

కేసీఆర్‌ను పరామర్శించిన మాజీ గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు

Jan 7,2024 | 15:47

హైదరాబాద్‌: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు పరామర్శించారు. ఆదివారం నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసానికి వెళ్లిన…