‘డిఎస్సి’ విడుదల చేయకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు
డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న ప్రజాశక్తి-కడప అర్బన్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు టిడిపి కూటమి ప్రభుత్వం వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డివైఎఫ్ఐ…
డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న ప్రజాశక్తి-కడప అర్బన్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు టిడిపి కూటమి ప్రభుత్వం వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డివైఎఫ్ఐ…
ప్రభుత్వ చర్యను ఖండించిన పొలిట్బ్యూరో న్యూఢిల్లీ : వంట గ్యాస్ సిలిండర్ల ధరలను అమాంతం రూ.50 పెంచడాన్ని సిపిఎం పొలిట్బ్యూరో తీవ్రంగా ఖండించింది. పెట్రోల్, డీజిల్లపై ప్రత్యేక…
ప్రజాశక్తి – కర్నూలు కార్పొరేషన్ : రైతులకు ఎరువులు, ఆహార ధాన్యాలు నిల్వ ఉంచాలనే మంచి ఉద్దేశంతో ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి భూములు సేకరించి గోడౌన్ల…
లండన్ : ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గురువారం నిరసన సెగ తగిలింది. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలో మమతా బెనర్జీ ప్రసంగిస్తున్న సమయంలో .. కోల్కతాలోని…
ఎస్కెఎం పిలుపు శ్రీ ఎంఎస్పి, రుణమాఫీ కోసం ఆందోళనలకు సిద్ధం కావాలి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పంజాబ్లో పోలీసుల అణచివేత చర్యలకు వ్యతిరేకంగా ఈ నెల 28న…
అధ్యక్షుడి విధానాలను నిరసిస్తూ రాజధానిలో భారీ ప్రదర్శన బ్యూనస్ ఎయిర్స్ : అధ్యక్షుడు జేవియర్ మిలె విధానాలను నిరసిస్తూ అర్జెంటీనాలోని వందకు పైగా హెల్త్ గ్రూపులు దేశవ్యాప్తంగా…
మధ్య తరగతి బడ్జెట్ కాదు..కార్పొరేట్ బడ్జెట్ రాష్ట్రవ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో నిరసనలు ప్రజాశక్తి – యంత్రాంగం : కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తగిన కేటాయింపులు చేయకపోవడాన్ని నిరసిస్తూ…
బడ్జెట్పై నిరసనలకు సిపిఎం పిలుపు రాష్ట్ర మహాసభ తీర్మానం ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- కామ్రేడ్ సీతారాం ఏచూరి నగర్ (నెల్లూరు) : కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో మరోసారి…
అమరావతి : రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్షా పర్యటనను వ్యతిరేకిస్తూ ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత…