రైతులకు నాణ్యమైన విత్తనాలను విక్రయించాలి : కమలాపురం సహాయ సంచాలకులు ఏవి.నరసింహారెడ్డి
ప్రజాశక్తి – ముద్దనూరు (కడప) : విత్తన దుకాణదారులు రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్రయించాలని కమలాపురం సహాయ సంచాలకులు ఏవి. నరసింహారెడ్డి డీలర్లకు సూచించారు. మండలంలోని విత్తన…