Supreme Court

  • Home
  • రైతులను ఎందుకు విలన్లుగా చిత్రీకరిస్తున్నారు : సుప్రీంకోర్టు ఆగ్రహం

Supreme Court

రైతులను ఎందుకు విలన్లుగా చిత్రీకరిస్తున్నారు : సుప్రీంకోర్టు ఆగ్రహం

Nov 22,2023 | 11:46

న్యూఢిల్లీ : రైతును ఒక విలన్‌గా ముద్ర వేయడానికి ముందుగా ఆ రైతు బాధలేమిటో కూడా తెలుసుకోవాల్సిన అవసరం వుందని సుప్రీం కోర్టు న్యాయమూర్తి సుధాంశు ధూలియా…

మూడేళ్లుగా ఏం చేస్తున్నారు?

Nov 20,2023 | 21:45

తమిళనాడు గవర్నర్‌ రవికి సుప్రీంకోర్టు సూటి ప్రశ్న ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులపై నిర్ణయం తీసుకోకుండా మూడేళ్లుగా ఏం చేస్తున్నారని తమిళనాడు…

‘మూడేళ్లుగా ఏం చేస్తున్నారు’ : గవర్నర్‌ని నిలదీసిన సుప్రీంకోర్టు

Nov 20,2023 | 13:27

న్యూఢిల్లీ  :   బిల్లులను ఆమోదించకుండా మూడేళ్లుగా ఏం చేస్తున్నారని తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను క్లియర్‌ చేయడంలో గవర్నర్‌…

రాజ్యాంగ నైతికతను తిరస్కరించకూడదు

Nov 20,2023 | 11:08

  రాజ్యాంగానికి సవరణలు అవసరమే.. కొన్ని సందర్భాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటాయి ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ న్యూఢిల్లీ : రాజ్యాంగ నైతికత సిద్ధాంతాన్ని తిరస్కరించకూడదని భారత ప్రధాన న్యాయమూర్తి…

జాతీయ నమూనా రూపొందించాలి : పాఠశాలల్లో బాలికలు, మరుగుదొడ్ల నిష్పత్తిపై కేంద్రానికి సుప్రీం ఆదేశం

Nov 18,2023 | 12:06

  ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పాఠశాలల్లో బాలికలు, మరుగుదొడ్ల సంఖ్య నిష్పత్తికి సంబంధించి జాతీయ నమూనాను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి…