Supreme Court

  • Home
  • ఖైదీల ములాఖత్‌పై పరిమితిని సమర్థించిన సుప్రీం కోర్టు

Supreme Court

ఖైదీల ములాఖత్‌పై పరిమితిని సమర్థించిన సుప్రీం కోర్టు

Jan 10,2024 | 11:00

న్యూఢిల్లీ : కారాగాల్లో శిక్ష లేదా రిమాండ్‌ కోసం బంధీగా ఉన్న ఖైదీలను కలవడం (ములాఖత్‌)పై పరిమితి విధిస్తూ ఢిల్లీ హైకోర్టు గతేడాది ఫిబ్రవరి 16న తీసుకున్న…

చట్టం ముందు అందరూ సమానమే

Jan 10,2024 | 11:04

న్యాయ ప్రక్రియపై విశ్వాసం కల్పించే తీర్పు మద్దతుగా నిలిచిన ప్రజానీకానికి కృతజ్ఞతలు సుప్రీం తీర్పు పట్ల బిల్కిస్‌ బానో స్పందన న్యూఢిల్లీ : చట్టం ముందు అందరూ…

సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం : సిపిఎం పొలిట్‌బ్యూరో

Jan 9,2024 | 10:16

నేరస్తులతో గుజరాత్‌ ప్రభుత్వం కుమ్మక్కు : సిపిఎం పొలిట్‌బ్యూరో న్యూఢిల్లీ : బిల్కిస్‌ బానో కేసులో 11 మంది దోషుల శిక్షా కాలాన్ని తగ్గిస్తూ గుజరాత్‌ ప్రభుత్వం…

సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం : సిపిఎం పొలిట్‌బ్యూరో

Jan 9,2024 | 08:36

న్యూఢిల్లీ : బిల్కిస్‌ బానో కేసులో 11 మంది దోషుల శిక్షా కాలాన్ని తగ్గిస్తూ గుజరాత్‌ ప్రభుత్వం తీసుకున్న చట్టవిరుద్ధమైన నిర్ణయాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన…

బిల్కిస్‌ బానో కేసులో దోషుల విడుదల చెల్లదు

Jan 9,2024 | 08:31

గుజరాత్‌ ప్రభుత్వం నేరస్తులతో కుమ్మక్కయింది కేంద్ర ప్రభుత్వానికీ ఈ పాపంలో వాటా ఉంది దోషులు రెండు వారాల్లో జైలుకెళ్లి లొంగిపోవాలి సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు ప్రజాశక్తి-న్యూఢిల్లీ…

అన్ని వ్యవస్థలు అదానీ వైపే!

Jan 7,2024 | 11:34

సుప్రీంకోర్టు తీర్పు కారణంగా అయోధ్యలో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమంలా రామమందిర ప్రాణ ప్రతిష్ట 22న జరగబోతున్నది. మధుర, కాశీ మందిరాల వివాదాలను కూడా తిరగదోడే న్యాయ ప్రక్రియ…

హైకోర్టు తీర్పుపై సుప్రీం తీవ్ర అభ్యంతరం

Jan 6,2024 | 11:12

న్యూఢిల్లీ : బాలిక కిడ్నాప్‌, అత్యాచారం కేసులో కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తీర్పులోని ప్రతి కాపీ అభ్యంతరకరంగా ఉన్నాయని,…

‘హలాల్‌’పై యుపి సర్కారుకు సుప్రీం నోటీసులు

Jan 6,2024 | 10:52

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో హలాల్‌ సర్టిఫికెట్‌ను నిషేధించడంతోపాటు కేసు నమోదు చేయడంపై హలాల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఉత్తర ప్రదేశ్‌…

న్యూస్‌క్లిక్‌ కేసులో ఢిల్లీ పోలీసులకు, దర్యాప్తు సంస్థలకు సుప్రీం నోటీసులు

Jan 6,2024 | 10:32

న్యూఢిల్లీ : దాడుల సందర్భంగా జర్నలిస్టుల వ్యక్తిగత డిజిటల్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్న సమయంలో పారదర్శకత లోపించిందని, అనుసరించాల్సిన ప్రక్రియ ఏదీ అనుసరించలేదని ఆన్‌లైన్‌ పోర్టల్‌ న్యూస్‌క్లిక్‌…