Supreme Court

  • Home
  • Electoral Bonds: రాష్ట్ర వ్యాప్తంగా SBIల వద్ద సిపిఎం ఆందోళన

Supreme Court

Electoral Bonds: రాష్ట్ర వ్యాప్తంగా SBIల వద్ద సిపిఎం ఆందోళన

Mar 11,2024 | 15:03

వివరాలు వెంటనే తెలపాలని డిమాండ్ ప్రజాశక్తి-యంత్రాంగం : ఎన్నికల బాండ్లు వివరాలు తెలియజేయాలని కోరుతూ దేశ వ్యాప్తంగా భారతీయ స్టేట్ బ్యాంకుల వద్ద సిపిఎం ఆందోళన చేయాలని…

ఇది కోర్టు గౌరవానికి సంబంధించిన సమస్య

Mar 11,2024 | 07:59

ఎవరినో రక్షించడానికి ఎస్‌బిఐ తాప్రతయం ఎస్‌బిఐ ధిక్కారంపై కపిల్‌ సిబాల్‌ న్యూఢిల్లీ :ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించకుండా ఎస్‌బిఐ కోర్టు ధిక్కారానికి పాల్పడినందున, ఇప్పుడు తన గౌరవాన్ని…

కోర్టు ఆదేశాలను ఎస్‌బిఐ పాటించాల్సిందే

Mar 8,2024 | 10:52

నిరసనలకు సిపిఎం పొలిట్‌బ్యూరో పిలుపు న్యూఢిల్లీ : ఎలక్టొరల్‌ బాండ్ల వివరాలను వెల్లడించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను ఎస్‌బిఐ పాటించాల్సిందేనని సిపిఎం డిమాండ్‌ చేసింది. పార్టీ పొలిట్‌బ్యూరో…

Electoral bonds  : ఎస్‌బిఐ కోర్టు ధిక్కారం

Mar 7,2024 | 21:21

  – గడువు ముగిసినా..ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించని జాతీయ బ్యాంకు – దురుద్ధేశ్యపూరిత చర్యగా పేర్కొన్న ఎడిఆర్‌, కామన్‌కాజ్‌ –  సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌…

Loan: కేంద్రంపై కేరళ విజయం

Mar 7,2024 | 10:59

రాష్ట్రం కోరిన రూ.13608 కోట్ల రుణం ఇవ్వండి  సుప్రీం కోర్టు ఆదేశం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రుణ పరిమితిని తగ్గించినందుకు కేంద్రంపై న్యాయ పోరాటం చేస్తున్న కేరళకు…

ఎన్నికల బాండ్ల రద్దు ప్రక్రియకు విఘాతం కల్గించడమే

Mar 6,2024 | 09:45

వివరాల వెల్లడికి గడువు పొడిగించాలని ఎస్‌బిఐ కోరడంపై సర్వత్రా ఆందోళన చివరిక్షణాన గడువు కోరడం కోర్టు ధిక్కరణే : సిపిఎం నేటితో ముగియనున్న సుప్రీంకోర్టు గడువు న్యూఢిల్లీ…

కర్ణాటక డిప్యూటీ సిఎం శివకుమార్‌పై మనీలాండరింగ్‌ కేసు కొట్టివేత

Mar 6,2024 | 09:02

న్యూఢిల్లీ : కర్ణాటక ఉపముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర పిసిసి చీఫ్‌ డి.కె. శివకుమార్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) నమోదు చేసిన మనీలాండరింగ్‌ కేసును సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది.…

రాజ్యసభ ఎన్నికలు నిర్భీతిగా, స్వేచ్ఛగా జరగాలి

Mar 5,2024 | 08:03

సుప్రీం వ్యాఖ్యలు న్యూఢిల్లీ : రాజ్యసభ లేదా కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్స్‌కి జరిగే ఎన్నికలకు అత్యంత రక్షణ కల్పించాల్సిన అవసరముందని సుప్రీం కోర్టు సోమవారం పేర్కొంది. ఎలాంటి…

ఫ్రెంచి జర్నలిస్టు పిటిషన్‌పై వైఖరి తెలియచేయండి

Mar 5,2024 | 08:02

కేంద్రాన్ని కోరిన ఢిల్లీ హైకోర్టు న్యూఢిల్లీ : భారత్‌లో జర్నలిస్టు కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు తనకు అనుమతిని నిరాకరించడానికి వ్యతిరేకంగా ఫ్రెంచ్‌ జర్నలిస్టు వానెసా డొగ్‌నాక్‌ దాఖలు చేసిన…