మంచిర్యాలలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
మంచిర్యాల : మంచిర్యాల జిల్లా దోరగారిపల్లేలో విషాదం చోటు చేసుకుంది. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెంది…
మంచిర్యాల : మంచిర్యాల జిల్లా దోరగారిపల్లేలో విషాదం చోటు చేసుకుంది. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెంది…
ప్రజాశక్తి-సంతనూతలపాడు (ప్రకాశం జిల్లా) : ఎటిఎం వాహనంలో రూ.64 లక్షల చోరీ కేసులో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలంలోని కామేపల్లివారిపాలెంలో…
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : పట్టణంలో జులాయిగా తిరుగుతున్న ఓ యువకుడు 13 ఏళ్ల బాలుడితో దొంగిలించిన వస్తువులు పంచుకునే విషయంలో మనస్పర్థలు వచ్చాయి. ఈ…
భర్తతో గొడవ.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య ప్రజాశక్తి-గాలివీడు (అన్నమయ్య జిల్లా) : అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ తల్లి తన…
ప్రజాశక్తి- రాజంపేట అర్బన్ (అన్నమయ్యజిల్లా) : అన్నమయ్య జిల్లా బోయినపల్లిలోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..…
హైదరాబాద్ : దంపతులు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన హృదయ విదారక ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెంలో ఇవాళ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన…
ప్రజాశక్తి-పెద్దవడుగూరు (అనంతపురం జిల్లా) : అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన…
ఆర్థిక ఇబ్బందులే కారణం? ప్రజాశక్తి-బాపట్ల : బాపట్ల మండలం అప్పికట్ల గ్రామానికి చెందిన భార్యాభర్తలు సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులే ఇందుకు కారణంగా తెలుస్తోంది. స్థానికులు…
ప్రజాశక్తి-గార్లదిన్నె (అనంతపురం జిల్లా) : అప్పులబాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు,…