Viveka murder case: సునీల్ యాదవ్, ఉదయ్ కుమార్ రెడ్డిలకు బెయిల్ నిరాకరణ
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్, ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు…
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్, ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు…
హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది. కాంగ్రెస్ నేత పాతిరెడ్డి…
న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించడానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఇద్దరు న్యాయమూర్తులను…
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి :భూ వివాదం కేసులో నంద్యాల పార్లమెంట్ తెలుగుదేశం ఇన్ఛార్జి మాండ్ర శివానందరెడ్డి భార్య, కుమారుడికి మంగళవారం ముందస్తు బెయిల్ లభించింది. టిడిపి నంద్యాల పార్లమెంట్…
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో.. ఎంపీ అవినాష్ రెడ్డికి ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ…
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది. ఎన్నికలకు ముందు వేసిన పిటిషన్లను విచారించిన హైకోర్టు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కోవాలక్ష్మి,మాగంటి గోపినాథ్,…
హైదరాబాద్: నిజాం పాలన సమయంలో, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణలో హిందూ జనాభాపై రజాకార్లు చేసిన అకఅత్యాలు అంతాఇంతా కాదు. రజాకార్ల ఆగడాలు, తెలంగాణ…
హైదరాబాద్ : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నియామకంపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. కోదండరామ్, అమీర్ అలీఖాన్లను నియమిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన గెజిట్ను…
హైదరాబాద్: గన్మెన్లు కావాలన్న తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిటిషన్పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. తనకు ప్రాణహాని ఉందని, 4+4 భద్రత కల్పించాలని కోరుతూ…