telangana high court

  • Home
  • ప్రతి ఒక్కరికి భద్రత కేటాయించడం సాధ్యం కాదు : తెలంగాణ హైకోర్టు

telangana high court

ప్రతి ఒక్కరికి భద్రత కేటాయించడం సాధ్యం కాదు : తెలంగాణ హైకోర్టు

Mar 5,2024 | 15:47

హైదరాబాద్‌: గన్‌మెన్లు కావాలన్న తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. తనకు ప్రాణహాని ఉందని, 4+4 భద్రత కల్పించాలని కోరుతూ…

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల పిటీషన్‌పై హైకోర్టు కీలక నిర్ణయం!

Jan 30,2024 | 15:18

తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మరో కీలక తీర్పు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. మంగళవారం గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల పిటీషన్‌ పై హైకోర్టు విచారణ జరిపింది. దాసోజీ…

బీఆర్‌ఎస్‌ కి బిగ్‌ షాక్‌.. ఆ భూమిపై పిటీషన్‌

Jan 14,2024 | 14:53

హైదరాబాద్‌: కోకాపేటలో బీఆర్‌ఎస్‌కి 11 ఎకరాల భూమిని కేటాయించాలని అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటీషన్‌ దాఖలైంది. రంగారెడ్డి జిల్లా గండిపేట్‌…

వ్యూహం సినిమాపై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్‌

Jan 11,2024 | 14:52

హైదరాబాద్‌: రాంగోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన ‘వ్యూహం’ సినిమా విడుదలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. ఇరువైపుల వాదనలు ముగియడంతో శుక్రవారం తీర్పును వెలువరించనుంది.…

నామినేటెడ్‌ ఎమ్మెల్సీల పిటీషన్‌ను వాయిదా వేసిన హైకోర్టు..

Jan 5,2024 | 16:09

హైదరాబాద్‌: గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవులకు నామినేట్‌ చేసిన దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆర్టికల్‌ 171 ప్రకారం తమను ఎమ్మెల్సీలుగా…

గవర్నర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించిన బిఆర్‌ఎస్‌ నేతలు

Jan 3,2024 | 15:05

హైదరాబాద్‌: ప్రభుత్వం నామినేట్‌ చేసిన ఎమ్మెల్సీలను గవర్నర్‌ తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ హైకోర్టులో శుక్రవారం విచారణకు రానుంది. గవర్నర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బిఆర్‌ఎస్‌ నేతలు…

రాంగోపాల్‌ వర్మ ‘వ్యూహం’పై 28కి విచారణ వాయిదా

Dec 26,2023 | 12:42

హైదరాబాద్‌: రాంగోపాల్‌ వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమాకు ఇచ్చిన సెన్సార్‌ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కోరుతూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ దాఖలు చేసిన…

డిసెంబరు 27న యథావిధిగా సింగరేణి ఎన్నికలు

Dec 21,2023 | 14:42

హైదరాబాద్‌: సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు ఈ నెల 27న యథావిధిగా జరగనున్నాయి. డిసెంబరు 27లోగా ఎన్నికలను నిర్వహించాలని ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం అక్టోబర్‌లో…

మేడిగడ్డ పిల్లర్‌ కుంగిన ఘటనపై హైకోర్టులో విచారణ వాయిదా

Dec 19,2023 | 14:32

హైదరాబాద్‌: మేడిగడ్డ పిల్లర్‌ కుంగిన ఘటనపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ నేత నిరంజన్‌ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు.…