శంషాబాద్ విమానాశ్రయంలో బోనులో చిక్కిన చిరుత
తెలంగాణ : ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. ఐదు రోజులుగా చిరుత కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.…
తెలంగాణ : ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. ఐదు రోజులుగా చిరుత కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.…
పూట గడవడం కోసం, పిల్లలకు రెండు పూటలా తిండి పెట్టడం కోసం ఎంతోమంది రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతుంటారు. ప్రాణాలను పణంగా పెట్టి మరీ పనిచేసే వారూ…
ప్రజాశక్తి-శ్రీశైలం : వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుని గాయపడిన పెద్దపులిని రక్షించి క్షేమంగా తిరిగి అడవిలోకి వదిలిపెట్టారు అటవిశాఖ అధికారులు.. ఈఘటనపై వివరాల ప్రకారం.. నాగార్జున సాగర్- శ్రీశైలం…
ప్రజాశక్తి-తాళ్లపూడి(తూర్పుగోదావరి): తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో పులి సంచారంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. మండలంలోని మలకపల్లి గ్రామం నుంచి తిరుగుడుమెట్ట వెళ్లే దారిలో పామాయిల్ తోట వద్ద…
ప్రజాశక్తి – పోలవరం: ఆవు దూడపై పెద్ద పులి దాడి చేసి చంపిన ఘటన ఏలూరు జిల్లా పోలవరం మండలం ఉడతపల్లి గ్రామంలో సోమవారం అర్ధరాత్రి చోటు…
ప్రజాశక్తి-గోపాలపురం :ప్రజలు, అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పెద్దపులి ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం కరకపాడు అటవీ ప్రాంతంలో రెండు రోజులుగా తిష్ట వేసింది.…
ప్రజాశక్తి-నల్లజర్ల (తూర్పుగోదావరి) : ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం భయాందోళన కలిగిస్తోంది. పులి సంచారంతో గ్రామాల్లో రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం ఉదయం ద్వారకా తిరుమల…
పాదముద్రలను గుర్తించిన అటవీ అధికారులు ప్రజాశక్తి- నల్లజర్ల(తూర్పుగోదావరి) : తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అయ్యవరం గ్రామంలో పులి సంచరిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ మేరకు…
హైదరాబాద్: కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలో పశువుపై విష ప్రయోగంతో రెండు పులులు మృత్యు వాత పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యలో ఆ రెండింటితో పాటు…