today

  • Home
  • ఇడి, సిబిఐ కేసుల్లో కవిత జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

today

ఇడి, సిబిఐ కేసుల్లో కవిత జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

May 20,2024 | 21:45

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఇడి, సిబిఐ కేసుల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్‌ కస్టడీని రౌస్‌ అవెన్యూ కోర్టు జూన్‌ 3 వరకు పొడిగించింది. గతంలో విధించిన…

నేడు ఈఏపీ సెట్‌ ఫలితాలు

May 18,2024 | 11:59

తెలంగాణ : తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ అగ్రికల్చర్‌ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీ సెట్‌) ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు…

నేడు వారణాసిలో మోడి నామినేషన్‌

May 14,2024 | 13:13

న్యూఢిల్లీ : ప్రధాని మోడి మంగళవారం యుపిలోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. అట్టహాసంగా జరిగే ఈ కార్యక్రమంలో బిజెపి పాలిత, మిత్రపక్షాల…

పులివెందులకు చేరుకున్న జగన్‌

May 12,2024 | 20:52

– రేపు ఓటు వేయనున్న ముఖ్యమంత్రి ప్రజాశక్తి-పులివెందుల టౌన్‌ :ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్‌.భారతి ఆదివారం సాయంత్రం పులివెందుల చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం…

నేడు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మోస్తరు వానలు

May 12,2024 | 12:32

విశాఖపట్నం : నేడు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌…

నేటితో మూగబోనున్న పార్టీ ప్రచార మైకులు..!

May 11,2024 | 10:07

అమరావతి : రాష్ట్రంలో ఇంతవరకు జోరుగా సాగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారం నేటి (శనివారం) సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఏప్రిల్‌ 18వ తేదీన నోటిఫికేషన్‌ విడుదలైనప్పటి…

నేడే తెలంగాణ 10వ తరగతి ఫలితాలు

Apr 30,2024 | 12:11

తెలంగాణ : తెలంగాణ 10వ తరగతి వార్షిక పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఎస్‌సీఈఆర్‌టీ కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి…

రాష్ట్రంలో మండుతోన్న ఎండలు – నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు

Apr 17,2024 | 10:14

అమరావతి : రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. వడగాలుల తీవ్రత పెరుగుతోంది. ద్రోణి ప్రభావంతో గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు కొంతవరకు తగ్గుముఖం పట్టినట్టు కనిపించినా.. మళ్లీ భానుడి…