Visakha

  • Home
  • VisakhaSteel: 16న బహిరంగ సభను విజయవంతం చేయాలి

Visakha

VisakhaSteel: 16న బహిరంగ సభను విజయవంతం చేయాలి

Mar 14,2024 | 08:27

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖపట్నం) : కాంగ్రెస్‌ ఆధ్వర్యాన ఈ నెల 16వ తేదీన ఉక్కునగరంలోని తృష్ణా మైదానంలో నిర్వహించే విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై…

ఐకాన్‌స్టార్ కు వైజాగ్‌లో గ్రాండ్ వెల్‌కమ్‌

Mar 11,2024 | 16:14

పుష్ప చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా సాధించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యంతో పాటు ఆ చిత్రంలో ఐకాన్‌స్టార్ న‌ట విశ్వ‌రూపంకు ఫిదా అవ్వ‌ని వారు లేరు. ఈ చిత్రంతో ఆయ‌న‌కు ల‌భించిన…

విశాఖ ఎస్.బి.ఐ ఎదుట సిపిఎం నిరసన

Mar 11,2024 | 13:18

ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్ :  ఎన్నికల బాండ్ల వివరాలను తక్షణం ఎస్.బి.ఐ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ, సోమవారం జైలు రోడ్డు జంక్షన్ లోని ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ ఎదుట…

సాంకేతిక లోపంతో నిచిపోయిన విశాఖ వందే భారత్‌

Mar 8,2024 | 09:31

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : విశాఖపట్నం – సికింద్రాబాద్‌ (20833) వందే భరత్‌ రైల్‌ సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయింది శుక్రవారం ఉదయం 5:40 గంటలకు సికింద్రాబాద్‌…

విమ్స్‌లో గ్యాస్ట్రో ఎంటరాలజీ, బర్న్‌ విభాగాలు ప్రారంభం

Mar 7,2024 | 09:49

ప్రజాశక్తి-ఆరిలోవ (విశాఖపట్నం) : విశాఖ జిల్లా ఆరిలోవ హెల్త్‌సిటీ పరిధిలో ఉన్న విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విమ్స్‌)లో అత్యాధునిక పరికరాలతో కూడిన గ్యాస్ట్రో ఎంటరాలజీ…

‘పాట్‌’ అమలులో రాష్ట్రమే ఉత్తమం

Mar 7,2024 | 09:42

ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పెర్ఫార్మెన్స్‌, అచీవ్‌, ట్రేడ్‌ (పిఎటి) పథకానికి పటిష్టమైన ఫ్రేమ్‌వర్క్‌ రూపొందించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఉత్తమం అని…

‘పీపుల్స్‌ విజన్‌’ కావాలి

Mar 7,2024 | 07:16

ఎన్నికల ముంగిట ‘విజన్‌ విశాఖ’ పేర రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి 28 పేజీల డాక్యుమెంట్‌ను విశాఖలో ఆవిష్కరించారు. ఈ విజన్‌ ద్వారా రాబోయే…

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా మహా పాదయాత్ర

Mar 3,2024 | 18:09

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (విశాఖ) : స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ … అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాలు, ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో భారీ స్థాయిలో…

అప్పన్న స్వామి యాత్రికులకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

Mar 1,2024 | 15:49

విశాఖ :విశాఖ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో అప్పన్న స్వామి యాత్రికులకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. సింహాచలంలోని కేశ ఖండన శాలలో పైకప్పు పెచ్చులు కూలిపడ్డాయి.…