మోడీ నుంచి దేశాన్ని రక్షించుకుందాం
రాజ్యాంగాన్ని కాలరాసే బిజెపిని, దాన్ని బలపరిచే పార్టీలనూ ఓడిద్దాం ‘రాజ్యాంగ పరిరక్షణ’ సదస్సులో వక్తలు ప్రజాశక్తి – గ్రేటర్ విశాఖ బ్యూరో :దేశంలో ఏ మూలకు వెళ్లి..…
రాజ్యాంగాన్ని కాలరాసే బిజెపిని, దాన్ని బలపరిచే పార్టీలనూ ఓడిద్దాం ‘రాజ్యాంగ పరిరక్షణ’ సదస్సులో వక్తలు ప్రజాశక్తి – గ్రేటర్ విశాఖ బ్యూరో :దేశంలో ఏ మూలకు వెళ్లి..…
ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : రఘు విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 29 నుంచి మార్చి 3వ తేదీ వరకు 3వ వైర్లెస్, యాంటినా మైక్రోవేవ్ సింపోజియం(వామ్స్…
ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : వైజాగ్ తీరానికి మంగళవారం ఓ భారీ పాము కళేబరం కొట్టుకువచ్చింది. నగర పరిధిలోని సాగర్ నగర్ బీచ్ దగ్గర్లో ఈ కళేబరం కనిపించింది.…
ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ : శ్రీకృష్ణదేవరాయ హాస్టల్ లో గురువారం అర్ధరాత్రి ఏడుగురు విద్యార్థులు గంజాయి సేవిస్తూ పట్టుబడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఆంధ్ర యూనివర్సిటీ…
– ఇంటర్నేషనల్ మారిటైం సెమినార్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : భారతదేశ సముద్ర చరిత్రలో తూర్పు నావికాదళానిది కీలకపాత్ర అని భారత…
మార్క్కిస్టు పత్రిక సంపాదకులు ఎస్.వెంకటరావు పిలుపు ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : రష్యా విప్లవ సారధి వి.ఐ లెనిన్ జీవితాన్ని అధ్యయనం చేస్తే ప్రస్తుత భారతదేశ దోపిడీ వ్యవస్థపై…
ఆగ్రహించిన సిపిఎం ప్రజాశక్తి-విశాఖ : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖ వస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గు నాయుడు, జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు బి.…
విశాఖ : విశాఖను విషాదనగరంగా మార్చేశారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. సోమవారం విశాఖ నగరంలో జరిగిన ‘శంఖారావం’ సభలో లోకేశ్ మాట్లాడుతూ…
ప్రజాశక్తి-యు కొత్తపల్లి : విశాఖపట్నంకు చెందిన యువకుడు సముద్ర స్నానానికి వెళ్లి మృతి చెందిన సంఘటన యు కొత్తపల్లి మండలంలో చోటుచేసుకుంది. బషీర్ బేబీ ఊరుస్ ఉత్సవాల్లో…