Visakha

  • Home
  • బైక్ పైకి దూసుకెళ్ళిన ప్రైవేటు బస్సు

Visakha

బైక్ పైకి దూసుకెళ్ళిన ప్రైవేటు బస్సు

Apr 12,2024 | 12:09

ప్రజాశక్తి-విశాఖ : విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 3వ పట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. సిరిపురం టేనెట్…

Suicide: ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

Apr 11,2024 | 08:07

ప్రజాశక్తి-విశాఖ : విశాఖలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు గన్ తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయం ఐదు గంటలకు డ్యూటీకి హాజరైన శంకర్రావు తన వద్ద…

నిస్వార్ధ ప్రజాసేవకుడు బొట్టా నర్సింగరావు

Apr 8,2024 | 15:13

ప్రజాశక్తి-కంచరపాలెం :  కార్మిక నేత, నిస్వార్ధ ప్రజాసేవకులు కంచరపాలెం మాజీ కార్పొరేటర్ బొట్టా నర్సింగరావు 20వ వర్ధంతి సందర్భంగా బి.ఎన్.ఆర్ భవన్ వద్ద మజ్జిగ కేంద్రం, అనంతరం…

విశాఖ రైల్వే స్టేషన్‌లో కుంగిన ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి

Apr 9,2024 | 00:52

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : విశాఖ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు సోమవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. ఉదయం 8:30 గంటల సమయంలో గేట్‌ నెంబర్‌…

ఎన్డీఏ కూటమి ఎంపి అభ్యర్థులపై చర్యలు తీసుకోవాలి

Apr 6,2024 | 15:17

జిఎస్టి అధికారులపై దౌర్జన్యంపై  సిపిఐ ప్రజాశక్తి-చోడవరం : చోడవరం నడిబొడ్డున బుచ్చిబాబు అండ్ టైల్స్ కంపెనీ వారు జీఎస్టీ పనులను ఎగవేసి అక్రమ వ్యాపారం చేసుకుంటూ కోట్లు…

శ్రీ నూకాంబికా అమ్మ వారిని దర్శించుకున్న ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులు

Apr 4,2024 | 18:15

ప్రజాశక్తి – కశింకోట : కసింకోట మండలం గోబ్బూరు గ్రామంలో శ్రీ నూకాంబిక అమ్మవారు ఆలయాన్ని గురువారం అనకాపల్లి వైఎస్ఆర్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు బూడి…

విశాఖ రోడ్డు ప్రమాదం – ముగ్గురు మృతి

Apr 4,2024 | 07:22

ప్రజాశక్తి-విశాఖ : విశాఖ జిల్లా అక్కిరెడ్డిపాలెం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. టాటా ఎస్ వ్యాన్ ను లారీ ఢీకొనడంతో…

IPL: విశాఖలో పరుగుల వరద

Apr 4,2024 | 06:34

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 272/7, ఢిల్లీ క్యాపిటల్స్‌ 166ఆలౌట్‌ టాప్‌లోకి రెండుసార్లు ఛాంపియన్‌ విశాఖపట్నం: ఎసిఎ-విడిసిఎ క్రికెట్‌ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు ఢిల్లీపై…

చైతన్య విద్యార్థిని ఆత్మహత్య కేసులో కళాశాల ల్యాబ్‌ టెక్నీషియన్‌తోపాటు మరికొందరు అరెస్ట్‌

Apr 2,2024 | 21:53

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) :లైంగిక వేధింపుల కారణంగా గత నెల 28న కొమ్మాది చైతన్య కళాశాలలో ఆత్మహత్య చేసుకున్న 17 ఏళ్ల డిప్లొమో విద్యార్థిని ఆత్మహత్య…