Visit

  • Home
  • నేడు పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పర్యటన

Visit

నేడు పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పర్యటన

Dec 20,2023 | 12:36

యాదాద్రి భువనగిరి : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భూదాన్‌ పోచంపల్లిలో నేడు పర్యటించనున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన ఆమె బుధవారం పోచంపల్లికి రానున్నారు.…

నేడు శ్రీకాకుళం జిల్లాలో సిఎం పర్యటన

Dec 14,2023 | 10:09

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి గురువారం శ్రీకాకుళం జిల్లాకు రానున్నారు. పలాసలో నూతనంగా నిర్మించిన కిడ్నీ సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రి, కంచిలిలో వైఎస్‌ఆర్‌ సుజలధార…

నిండా మునిగాం..

Dec 14,2023 | 08:35

తేరుకోలేని దెబ్బ తగిలింది… ఆదుకోండి కేంద్ర బృందం వద్ద రైతుల ఏకరువు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో హడావిడిగా పర్యటన ప్రజాశక్తి- కృష్ణాప్రతినిధి, అమర్తలూరు (బాపట్ల జిల్లా) :…

” త్వరగా కోలుకుని అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని కెసిఆర్‌ను కోరా ” : సిఎం రేవంత్‌ రెడ్డి

Dec 11,2023 | 08:14

హైదరాబాద్‌ : ” త్వరగా కోలుకుని అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని కెసిఆర్‌ను కోరా ” అని తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. గురువారం అర్ధరాత్రి ఎర్రవల్లి…

కష్ట కాలంలో.. సర్కారు ఎక్కడ? : చంద్రబాబునాయుడు ప్రశ్న

Dec 9,2023 | 08:32

ప్రజాశక్తి-అమర్తలూరు, తెనాలి : తుపాన్‌తో జన జీవితం అతలాకుతలమౌతుంటే ప్రభుత్వం ఎక్కడుంది… ఏం చేస్తోంది? అని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తెనాలి రూరల్‌…

కష్టకాలంలో… అండగా ఉంటాం : సిఎం జగన్‌ మోహన్‌రెడ్డి

Dec 9,2023 | 08:31

ప్రతి రైతునూ ఆదుకుంటాం ప్రజాశక్తి-బాపట్ల జిల్లా, కోట (తిరుపతి జిల్లా) : కష్టకాలంలో తమ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని, నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని ముఖ్యమంత్రి…

‘బాధితుల్లో ప్రతీ ఇంటికి రూ.2,500 ఇచ్చాం.. నష్టం జరగనివ్వం’ : సిఎం జగన్‌

Dec 8,2023 | 13:11

తిరుపతి : ” తుపాను బాధితులకు ప్రతీ ఇంటికి రూ.2,500 ఇచ్చామని, ఏ ఒక్కరికీ నష్టం జరగనివ్వబోం ” అని సిఎం జగన్‌ స్పష్టం చేశారు. శుక్రవారం…

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సిఎం జగన్‌ పర్యటన

Dec 8,2023 | 10:05

అమరావతి : తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సిఎం జగన్‌ నేడు పర్యటించనున్నారు. మిచౌంగ్‌ తుపాను ప్రభావిత ప్రాంతాలైన తిరుపతి, బాపట్ల జిల్లాల్లో ముందుగా పర్యటనకు బయలుదేరారు. తిరుపతి…

త్వరలో భవిష్యత్‌ కార్యాచరణ : చంద్రబాబు

Dec 2,2023 | 21:14

దుర్గమ్మను దర్శించుకున్న మాజీ సిఎం దంపతులు ప్రజాశక్తి- వన్‌టౌన్‌ (విజయవాడ) : ఆలయాల దర్శనం అనంతరం తన భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి…