తొలగించిన వలంటీర్లను వెంటనే తీసుకోవాలి : సిఐటియు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వలంటీర్లు సమ్మె నోటీసిచ్చి సమ్మె చేస్తుంటే ప్రభుత్వం వారిని తొలగిస్తూ నోటిసులిస్తోందని, తక్షణమే వారిని…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వలంటీర్లు సమ్మె నోటీసిచ్చి సమ్మె చేస్తుంటే ప్రభుత్వం వారిని తొలగిస్తూ నోటిసులిస్తోందని, తక్షణమే వారిని…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎండియు వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు అదనపు సేవ కోసం వలంటీర్లకు కార్పొరేషన్ నిధుల…
‘ఆడుదాం ఆంధ్ర’ బహిష్కరణ రూ.18 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ 28 నుంచి నిరవధిక సమ్మె ప్రజాశక్తి- యంత్రాంగం : రాష్ట్ర ప్రభుత్వంపై వలంటీర్లు తిరుగుబావుటా ఎగురవేశారు.…
హిందూపురం (అనంతపురం) : కనీస గౌరవ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ … వాలంటీర్లు సమ్మెకు సన్నద్ధమయ్యారు. నేడు ఎపి ప్రభుత్వం చేపట్టిన ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమాన్ని…
భోగాపురం (విజయనగరం) : జీతాలను పెంచాలని కోరుతూ …. భోగాపురంలోని వాలంటీర్లు సమ్మె నోటీసు ఇచ్చారు. మంగళవారం ఉదయం భోగాపురంలో మండల కేంద్రంలోని రెండు సచివాలయాలకు సంబంధించిన…
ప్రజాశక్తి- తిరుమల : రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల వలంటీర్లకు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రూ.750 వేతన పెంచుతున్నట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు.…