ప్రజాస్వామ్యం అపహాస్యం!
గుజరాత్ రాష్ట్రం సూరత్ లోక్సభా స్థానంలో బిజెపి అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నిక అనేకమందికి ఎన్నో సందేహాలతోపాటు భారత ప్రజాస్వామ్యంపై పలువురికి విశ్వాసం సన్నగిల్లే స్థితికి కారణమవుతుంది. ప్రపంచంలో…
గుజరాత్ రాష్ట్రం సూరత్ లోక్సభా స్థానంలో బిజెపి అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నిక అనేకమందికి ఎన్నో సందేహాలతోపాటు భారత ప్రజాస్వామ్యంపై పలువురికి విశ్వాసం సన్నగిల్లే స్థితికి కారణమవుతుంది. ప్రపంచంలో…
రైతును ఏడిపించే రాజ్యం బాగుపడదని మనం నీతికథల రోజుల నుంచీ వింటూనే ఉన్నాం. దేశానికి రైతే రాజని, వెన్నెముక అని నినాదప్రాయమైన ఉవాచలు పాలకుల ప్రసంగాల నిండా…
టోరంటోలో జరిగిన క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో మన దేశానికి చెందిన దొమ్మరాజు గుకేష్ సాధించిన విజయం అపూర్వం. క్రీడల్లో భారతదేశం సాధించిన గొప్ప విజయాల్లో ఇది ఒకటిగా…
కరువు కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న కర్ణాటకను ఆదుకునేందుకు ఉదారంగా ముందుకు రావాల్సింది పోయి, కరువు నిధులను బిగబట్టుకు కూర్చొన్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వ తీరు గర్హనీయం. ప్రతిపక్ష…
‘మతం వేరైతేను యేమోయ్ ?/ మనసులొకటై మనుషులుంటే/ జాతి యన్నది లేచి పెరిగీ/ లోకమున రాణించునోయ్ !…’ అంటారు గురజాడ. మనం నిశితంగా పరిశీలిస్తే… ప్రతి మతం…
ఎన్నికల కోసం ఆపదమొక్కులు గురించి చాలా విన్నాం. కాని కమలనాథులు అసత్యాలు, అర్ధ సత్యాలు చెప్పి ప్రజలను తప్పుదారి పట్టించడం తీవ్రమైన విషయం. విశాఖ ఉక్కు- ఆంధ్రుల…
భోపాల్లోని యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో పేరుకుపోయిన విషపూరిత రసాయనిక వ్యర్థాలను తొలగించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జిటి) కొద్ది రోజుల క్రితం చేసిన…
తక్షణమే కాల్పుల విరమణ చేయాలంటూ భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని ఖాతరుచేయబోనంటూ ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు చేసిన ప్రకటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇజ్రాయిల్ చేస్తున్న…
భిన్నత్వంలో ఏకత్వం కలిగిన లౌకిక భారతాన్ని విచ్ఛిన్నం చేసేందుకు వినాశకర పౌరసత్వ చట్ట సవరణ -2019ని ఎన్నికల ముంగిట మోడీ ప్రభుత్వం మళ్లీ ముందుకు తెచ్చింది. మతపరమైన…