సెమీస్కు చిరాగ్-సాత్విక్ జంటచైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ
హాంగ్జౌ: చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ సెమీఫైనల్లోకి టాప్సీడ్ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్శెట్టి జోడి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో చిరాగ్-సాత్విక్ జోడీ 21-16,…