క్రీడలు

  • Home
  • హసన్‌ అలీకి చోటు

క్రీడలు

హసన్‌ అలీకి చోటు

May 2,2024 | 22:21

టి20 ప్రపంచకప్‌కు పాకిస్తాన్‌ జట్టు ఇదే! లాహోర్‌: టి20 ప్రపంచకప్‌లో ఆడే పాకిస్తాన్‌ జట్టును ఆ దేశ క్రికెట్‌ బోర్డు గురువారం వెల్లడించింది. కెప్టెన్‌గా బాబర్‌ అజమ్‌…

ఉత్తమ జట్టునే ఎంపిక చేశాం

May 2,2024 | 22:17

 మీడియా సమావేశంలో చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ ముంబయి: టి20 ప్రపంచకప్‌ మెగా టోర్నీ జట్టు ఎంపికపై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌…

Thomas, Uber Cup Finals: క్వార్టర్స్‌లో ఓడిన భారతజట్లు

May 2,2024 | 21:53

ఛెంగ్డు(చైనా) : థామస్‌, ఉబెర్‌ కప్‌లో భారత జట్లు పరాజయాన్ని చవిచూసాయి. గురువారం జరిగిన థామస్‌కప్‌ క్వార్టర్‌ఫైనల్లో భారత పురుషుల జట్టు 3-1తదో చైనా చేతిలో ఓటమిపాలవ్వగా..…

ధనా ధన్‌.. క్లాసెన్‌ 

May 2,2024 | 22:19

హెడ్‌, నితీశ్‌ అర్ధసెంచరీలు  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 201/3 హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) సీజన్‌-17లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటర్లు మరోసారి రెచ్చిపోయారు. రాజస్థాన్‌ రాయల్స్‌తో ఉప్పల్‌ వేదికగా…

పంజాబ్‌ భల్లె.. భల్లె..

May 2,2024 | 08:13

చెన్నైపై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం గైక్వాడ్‌ అర్ధసెంచరీ చెన్నై: చెపాక్‌ స్టేడియంలో చెన్నై సూపర్‌కింగ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ సీజన్‌లో ఈ మైదానంలో ఆడిన…

చివరి లీగ్‌లోనూ ఓటమే..

May 1,2024 | 21:30

థామస్‌, ఉబెర్‌ కప్‌ ఫైనల్స్‌ ఛెంగ్డు(చైనా): థామస్‌కప్‌లో భారత పురుషుల జట్లు గ్రూప్‌ లీగ్‌ ఆఖరి పోటీలో ఓటమిపాలైంది. గ్రూప్‌-సిలో భారత్‌ ఆడిన తొలి రెండు లీగుల్లో…

నేపాల్‌ జట్టు పగ్గాలు రోహిత్‌కు..

May 1,2024 | 21:23

టి20 ప్రపంచకప్‌కు నేపాల్‌ జట్టును ఆ దేశ క్రికెట్‌బోర్డు బుధవారం వెల్లడించింది. 15మంది ఆటగాళ్ల బృందానికి రోహిత్‌ పాడెల్‌ సారథ్యం వహించనున్నాడు. నేపాల్‌ జట్టు గ్రూప్‌-డిలో చోటు…

బొప్పన్న జోడీకి షాక్‌

May 1,2024 | 21:04

మాడ్రిడ్‌ ఓపెన్‌ తొలిరౌండ్‌లోనే ఓటమి మాడ్రిడ్‌: మాడ్రిడ్‌ ఓపెన్‌ పురుషుల డబుల్స్‌లో టాప్‌సీడ్‌, భారత్‌-ఆస్ట్రేలియా ధ్వయం అనూహ్యంగా తొలిరౌండ్‌లోనే ఓటమిపాలైంది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్‌ తొలిరౌండ్‌…

మిఛెల్‌ మార్ష్‌కు పగ్గాలు

May 1,2024 | 21:15

స్టీవ్‌ స్మిత్‌కు దక్కని చోటు టి20 ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన మెల్‌బోర్న్‌: టి20 ప్రపంచకప్‌లో ఆడే ఆస్ట్రేలియా జట్టును ఆ దేశ క్రికెట్‌బోర్డు బుధవారం వెల్లడించింది.…