IND vs ENG : ముగిసిన మూడో రోజు ఆట.. భారత్ ఆధిక్యం 322
మూడో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో భారత్ 2 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.…
మూడో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో భారత్ 2 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.…
బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్షిప్లో భారత మహిళా షట్లర్లు అదరగొట్టారు. మలేషియాలోని సెలంగోర్లో శనివారం జరిగిన సెమీఫైనల్లో జపాన్ను 3-2తో ఓడించారు. ఈ టోర్నీలో తొలిసారిగా ఫైనల్…
ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమ్ ఇండియాకు గట్టి షాక్ తగిలింది. కీలక బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ మ్యాచ్ నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని బీసీసీఐ…
– భారత్ 445ఆలౌట్ – డకెట్ సెంచరీ, ఇంగ్లండ్ 207/2 రాజ్కోట్: ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో అరంగేట్ర వికెట్ కీపర్ ధృవ్ జురెల్, అశ్విన్ బ్యాటింగ్లో…
రెండోటెస్ట్లోనూ దక్షిణాఫ్రికాపై కివీస్ గెలుపు హామిల్టన్: రెండోటెస్ట్లోనూ న్యూజిలాండ్ జట్టు దక్షిణాఫ్రికాను చిత్తుచేసి 2-0తో టెస్ట్ సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. ఓవర్నైట్ స్కోర్ వికెట్ నష్టానికి 40పరుగులతో…
హాంకాంగ్పై 3-0 గెలుపుతో పతకం ఖాయం ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్ షిప్ కౌలాలంపూర్: ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్షిప్లో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది.…
విశాఖపట్నం: రంజీట్రోఫీ ఎలైట్ గ్రూప్-బిలో ఆంధ్రప్రదేశ్ జట్టు చివరి లీగ్ మ్యాచ్లో కెప్టెన్ రికీ బురు, మహేశ్ కుమార్ అర్ధసెంచరీలతో రాణించారు. పివిజి-ఎసిఎ స్పోర్ట్స్ స్టేడియంలో కేరళతో…
హైదారాబాద్: టీమిండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. రాజ్ కోట్ లో జరుగుతున్న మూడో…
రేపటి నుంచి ప్రపంచ టీమ్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ బూసన్: ప్రపంచ టీమ్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో రాణించి పారిస్ బెర్త్ దక్కించుకోవాలని భారత పురుషుల, మహిళల…