క్రీడలు

  • Home
  • ధనుంజయ, కమిందు సెంచరీలు

క్రీడలు

ధనుంజయ, కమిందు సెంచరీలు

Mar 22,2024 | 21:39

శ్రీలంక 280ఆలౌట్‌ బంగ్లాదేశ్‌తో తొలిటెస్ట్‌ సైహెట్‌(బంగ్లాదేశ్‌): బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో శ్రీలంక కెప్టెన్‌ ధనుంజయ, కమిందు మెండీస్‌ సెంచరీలతో రాణించారు. దీంతో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన…

భారత్‌ ప్రత్యర్ధి ఇండోనేషియా

Mar 22,2024 | 21:37

థామస్‌, ఉబర్‌ కప్‌ డ్రా విడుదల చెంగ్డు(చైనా): చైనా వేదికగా జరిగే థామస్‌, ఉబర్‌ కప్‌ డ్రా విడుదలైంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత పురుషుల…

ఐపిఎల్‌ సంగ్రామం నేటినుంచే..

Mar 22,2024 | 07:58

తొలుత ప్రారంభోత్సవ వేడుకలు అనంతరం చెన్నైాబెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్‌ చెన్నై: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) సీజన్‌ా17కు రంగం సిద్ధమైంది. 10 జట్ల కెప్టెన్లు, ఐపిఎల్‌…

క్వార్టర్స్‌కు త్రీసాాగాయత్రి

Mar 21,2024 | 22:33

స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ బసెల్‌(స్విట్జర్లాండ్‌): స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల డబుల్స్‌ క్వార్టర్‌ఫైనల్లోకి యువ షట్లర్లు త్రీసా జోలీ-గాయత్రీ గోపీచంద్‌ ప్రవేశించారు. గురువారం జరిగిన…

చెన్నై కొత్త కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌..!

Mar 21,2024 | 16:08

చెన్నై కొత్త కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ను ఎంపిక చేసినట్లు చెన్నై సూపర్‌ కింగ్స్‌ మెనెజ్‌మెంట్‌ తెలిపింది. ధోని స్థానంలో కొత్త కెప్టెన్‌గా రుతురాజ్‌ గైక్వాడ్‌ను ఎంపిక చేసినట్లు…

ఆరంభ వేడుకలకు చెపాక్‌ స్టేడియం ముస్తాబు

Mar 21,2024 | 11:21

శుక్రవారం నుంచి ఐపిఎల్‌ సీజన్‌-17 టోర్నమెంట్‌ చెన్నై: గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) ఆరంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు బిసిసిఐ ఏర్పాట్లు…

సెపక్‌ తక్ర విజేతగా పంజాబ్‌ యూనివర్సిటీ పాటియాలా

Mar 20,2024 | 22:39

ప్రజాశక్తి-ఆదోని కర్నూలు జిల్లా : ఆదోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో నిర్వహించిన ఆల్‌ ఇండియా అంతర్‌ విశ్వవిద్యాలయాల సెపక్‌ తక్ర పోటీల్లో విజేతగా పంజాబ్‌ యూనివర్సిటీ…

ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా రిషబ్‌ పంత్‌

Mar 20,2024 | 21:36

న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా రిషబ్‌ పంత్‌ ఎంపికయ్యాడు. కారు యాక్సిడెంట్‌లో తీవ్ర గాయాలపాలై రెండేళ్లుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న రిషబ్‌ పంత్‌ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్‌…

మియామీ టోర్నీకి అర్హత సాధించని సుమిత్‌

Mar 20,2024 | 21:35

న్యూయార్క్‌: మియామీ టోర్నమెంట్‌ ప్రధాన టోర్నీకి అర్హత సాధించడంలో భారత స్టార్‌ టెన్నిస్‌ ఆటగాడు సుమిత్‌ నాగల్‌ విఫలమయ్యాడు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన అర్హత టోర్నీ చివరి…