క్రీడలు

  • Home
  • చివరి మూడు టెస్టులకు కోహ్లీ దూరం.. భారత్‌ జట్టు ప్రకటన..

క్రీడలు

చివరి మూడు టెస్టులకు కోహ్లీ దూరం.. భారత్‌ జట్టు ప్రకటన..

Feb 10,2024 | 11:20

ఇంగ్లాండ్‌తో మిగిలిన మూడు టెస్టు మ్యాచ్‌లకు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. విరాట్‌ కోహ్లీ సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. గాయం కారణంగా రెండో టెస్టుకు…

‘విజేతల’ ప్రకటనపై రగడ

Feb 9,2024 | 21:01

మహిళల అండర్‌-19 శాఫ్‌ ఛాంపియన్‌షిప్‌ ఢాకా: అండర్‌-19 శాఫ్‌ మహిళల ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ విజేత ప్రకటన ఉద్రిక్తతలకు దారితీసింది. నిర్వాహకులు చివరకు భారత్‌-బంగ్లాదేశ్‌ జట్లను సంయుక్త విజేతలుగా…

తొలి టి20లో ఆసీస్‌ గెలుపు-వెస్టిండీస్‌తో సిరీస్‌

Feb 9,2024 | 20:59

హోబర్ట్‌: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20లో ఆస్ట్రేలియా సునాయాసంగా విజయం సాధించింది. మూడు టి20ల సిరీస్‌లో భాగంగా బెల్వెన్వే వేదికగా శుక్రవారం జరిగిన తొలి టి20లో ఆతిథ్య…

ఆంధ్ర 235/4 -ఉత్తరప్రదేశ్‌తో రంజీ మ్యాచ్‌

Feb 9,2024 | 20:58

విశాఖపట్నం: రంజీట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌-బిలో భాగంగా ఉత్తరప్రదేశ్‌తో ప్రారంభమైన లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌ జట్టు బ్యాటర్లు రాణించారు. కెప్టెన్‌ రికీ బురు(90బ్యాటింగ్‌)కు తోడు శశికాంత్‌(72), కరణ్‌ షిండే(45బ్యాటింగ్‌)…

పారిస్‌ ఒలింపిక్స్‌ తర్వాతఅథ్లెటిక్స్‌కు ఫ్రేజర్‌ ప్రైస్‌ గుడ్‌బై

Feb 9,2024 | 20:56

జమైకా: మూడుసార్లు ఒలింపిక్‌ ఛాంపియన్‌ షెల్లీ-అన్‌ ఫ్రేసర్‌ ప్రైజ్‌ అథ్లెటిక్స్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు ప్రకటించింది. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ తన కెరీర్‌లో ఆఖరి అథ్లెటిక్స్‌ పోటీలు అని…

ఫైనల్లో డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌

Feb 9,2024 | 20:54

చితక్కొట్టిన క్లాసెన్‌, మల్డర్‌..దక్షిణాఫ్రికా టి20 లీగ్‌ జహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌ ఫైనల్లోకి డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌ దూసుకెళ్లింది. గురువారం జరిగిన క్వాలిఫయర్‌ా2లో జబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌పై…

కోహ్లి కష్టమే..!

Feb 9,2024 | 10:29

మూడు, నాలుగు టెస్ట్‌లకు అందుబాటులో ఉండనని ప్రకటన నేడు జట్టును ప్రకటించనున్న బిసిసిఐ ? ముంబయి : ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు వ్యక్తిగత కారణాలతో దూరమైన…

భారత్‌ ప్రత్యర్ధి ఆస్ట్రేలియా

Feb 8,2024 | 21:41

సెమీస్‌లో ఆసీస్‌ చేతిలో వికెట్‌ తేడాతో ఓడిన పాక్‌ ఐసిసి (అండర్‌19) వన్డే ప్రపంచకప్‌ జహన్నెస్‌బర్గ్‌: ఐసిసి(అండర్‌19) వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో భారత ప్రత్యర్ధి ఎవరో తేలిపోయింది.…

రేపు యుపితో ఆంధ్ర ఢీ- రంజీట్రోఫీ-2024

Feb 8,2024 | 21:39

విశాఖపట్నం: రంజీట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌-బిలో ఆంధ్రప్రదేశ్‌ జట్టు పటిష్ట ఉత్తరప్రదేశ్‌తో లీగ్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఆంధ్రజట్టు ఈ సీజన్‌లో అద్భుత విజయాలతో దూసుకెళ్తోంది. దీంతో గ్రూప్‌లోనూ రెండోస్థానంలో…