క్రీడలు

  • Home
  • మార్చి 22నుంచి ఐపిఎల్‌

క్రీడలు

మార్చి 22నుంచి ఐపిఎల్‌

Feb 20,2024 | 20:51

– భారత్‌లోనే ఈ సీజన్‌ మ్యాచ్‌లన్నీ – ఎన్నికల దృష్ట్యా రెండు దఫాలుగా నిర్వహణ – ఐపిఎల్‌ ఛైర్మన్‌ అరుణ్‌ ధుమాల్‌ ముంబయి: భారత క్రికెట్‌ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ)…

ఆంధ్ర-కేరళ మ్యాచ్‌ డ్రా

Feb 19,2024 | 21:02

క్వార్టర్స్‌లో మధ్యప్రదేశ్‌తో ఢీ 23నుంచి రంజీట్రోఫీ నాకౌట్‌ పోటీలు విశాఖపట్నం: ఆంధ్ర-కేరళ జట్ల మధ్య జరిగిన గ్రూప్‌ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ డ్రా అయ్యింది. వికెట్‌ నష్టానికి…

మహిళల హాకీ మరో అద్భుత ప్రదర్శన

Feb 19,2024 | 20:58

షూటౌట్‌లో అమెరికాపై గెలుపు రూర్కెలా: భువనేశ్వర్‌ వేదికగా జరుగుతున్న ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌లో భారత మహిళల హాకీజట్టు మరో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. మూడ్రోజులక్రితం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో…

టెస్టుల్లో దుమ్మురేపుతున్న జైస్వాల్‌.. ఆరు ఇన్నింగ్స్‌ 545 పరుగులు

Feb 19,2024 | 20:56

ముంబయి: టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్‌ ఇంగ్లండ్‌పై వరుసగా రెండు టెస్టులలో ద్విశతకాలు బాది రికార్డులు నెలకొల్పాడు. రాజ్‌కోట్‌ వేదికగా ముగిసిన మూడో టెస్టు రెండో…

కతార్‌ ఓపెన్‌ టైటిల్‌ విజేత స్వైటెక్‌

Feb 19,2024 | 20:51

కతార్‌: కతార్‌ ఓపెన్‌ మహిళల టెన్నిస్‌ సింగిల్స్‌ టైటిల్‌ను పోలండ్‌కు చెందిన మాజీ నంబర్‌ వన్‌ క్రీడాకారిణి ఇగా స్వైటెక్‌ చేజిక్కించుకుంది. ఫైనల్లో స్వైటెక్‌ 7-6(10-8), 6-2తో…

నాల్గో టెస్ట్‌కు బుమ్రాకు విశ్రాంతి

Feb 19,2024 | 20:52

పటీధర్‌ స్థానంలో కెఎల్‌ రాహుల్‌ రాజ్‌కోట్‌: రాంచీ వేదికగా జరిగే నాల్గో టెస్ట్‌కు వైస్‌ కెప్టెన్‌ జస్ప్రీత్‌ బుమ్రా విశ్రాంతి తీసుకోనున్నాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో…

టెస్టుల్లో బెస్టు విక్టరీ

Feb 19,2024 | 11:31

రాజ్‌’కోట’ మన సొంతమైంది. కీలక మూడో టెస్టులో ఆతిథ్య భారత్‌ అఖండ విజయం సాధించింది. పరుగుల పరంగా టెస్టుల్లో అత్యుత్తమ విజయాన్ని నమోదు చేసింది. 557 పరుగుల…

మనోళ్లు బంగారం

Feb 19,2024 | 11:15

షా ఆలమ్‌ (మలేషియా) : భారత బ్యాడ్మింటన్‌లో సరికొత్త చరిత్ర. మన అమ్మాయిలు సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ చాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకం కొల్లగొట్టారు.…

మూడో టెస్టులో ఇంగ్లాండ్‌ చిత్తు.. 434 పరుగులతో టీమ్‌ఇండియా ఘన విజయం

Feb 19,2024 | 08:00

రాజ్‌కోట్‌ :’బజ్‌బాల్‌’ క్రికెట్‌ ఆడుతూ ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తోన్న ఇంగ్లాండ్‌ను టీమ్‌ఇండియా వణికించింది. డబుల్‌ సెంచరీతో యశస్వి భారత్‌కు భారీ స్కోరు అందించగా.. రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌…