పాయల్, నిషా, ఆకాన్షకు స్వర్ణాలు
ప్రపంచ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ యెరెవాన్(ఆర్మేనియా): ప్రపంచ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు స్వర్ణాల పంట పండించారు. అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్(ఐబిఏ) ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో…
ప్రపంచ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ యెరెవాన్(ఆర్మేనియా): ప్రపంచ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు స్వర్ణాల పంట పండించారు. అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్(ఐబిఏ) ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో…
కౌలాలంపూర్: ప్రపంచకప్ జూనియర్ హాకీలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ బోణీ కొట్టింది. గ్రూప్-సిలో భాగంగా మంగళవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్లో అరైజిత్సింగ్ హ్యాట్రిక్ గోల్స్తో చెలరేగడంతో…
ముంబయి: విజయ్ హజారే టోర్నమెంట్ క్వార్టర్ఫైనల్లోకి తమిళనాడు జట్టు దసుకెళ్లింది. మంగళవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో తమిళనాడు జట్టు స్పిన్నర్ వరణ్ చక్రవర్తి(5/9) లిస్ట్-ఏ క్రికెట్లో…
వచ్చే ఐపీఎల్ సీజన్కు దూరంగా ఉండాలని పేసర్ జోఫ్రా ఆర్చర్ను ఈసీబీ ఆదేశించింది. 2024 టీ20 ప్రపంచకప్కు ముందు పనిభారం నిర్వహణలో భాగంగా ఈసీబీ ఈ నిర్ణయం…
విరాట్ కోహ్లి కెప్టెన్సీపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లిని తాను కెప్టెన్సీ నుంచి తప్పించలేదన్నారు. కోహ్లి టీ20 కెప్టెన్సీ నుంచి…
తదుపరి ఆటలకు సూరత్ పయనం ప్రజాశక్తి -పిఎం పాలెం (విశాఖపట్నం): లెజెండ్స్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా సోమవారం జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. విశాఖ పిఎం పాలెంలోని డాక్టర్…
భారత్తో సిరీస్కు దక్షిణాఫ్రికా జట్లను ప్రకటించిన బోర్డు జొహాన్స్బర్గ్: భారత్తో స్వదేశంలో తలపడే దక్షిణాఫ్రికా జట్టును ఆ దేశ క్రికెట్బోర్డు సోమవారం ప్రకటించింది. వన్డే ప్రపంచకప్కు కెప్టెన్గా…
చెన్నై: భారత స్టార్ టెన్నిస్ ఆటగాడు రామ్కుమార్ రామనాథన్ కెరీర్లో మూడో ఐటిఎప్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. చంద్రశేఖర్ పాటిల్ స్టేడియంలో ఆదివారం జరిగిన కలబరాగి ఓపెన్…
ఆఖరి ఓవర్లో అర్షదీప్ అద్భుత బౌలింగ్… సిరీస్ ను 4-1తో ముగిసిన టీమిండియా బెంగళూరు : ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా విజయంతో ముగించింది.…