ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ ర్యాంకింగ్స్.. 12వ స్థానానికి జైశ్వాల్
ఐసీసీ ప్రకటించిన టెస్ట్ బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్స్ లో జైశ్వాల్ 12వ స్థానానికి చేరుకున్నాడు. 12వ ర్యాంక్ లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ ఒక స్థానం…
ఐసీసీ ప్రకటించిన టెస్ట్ బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్స్ లో జైశ్వాల్ 12వ స్థానానికి చేరుకున్నాడు. 12వ ర్యాంక్ లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ ఒక స్థానం…
భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదేశాల మేరకు తప్పక రంజీ బరిలో దిగేందుకు శ్రేయస్ అయ్యర్ సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో తమిళనాడుతో సెమీస్ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్కు…
న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్ఐ)కు 13 ఏళ్లుగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా వ్యవహరిస్తున్న ఎలీనా నార్మన్ రాజీనామా చేసింది. ఇటీవలే మహిళల జట్టు చీఫ్ కోచ్…
ముంబయి: భారత క్రికెట్ కంట్రోల్బోర్డు(బిసిసిఐ) ఆటగాళ్లపై కొరడా ఝుళిపిస్తోంది. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లపై గుర్రుగా ఉన్న బిసిసిఐ వీరిద్దరి కాంట్రాక్టులను పునరుద్ధరించేందుకు తాత్సారం చేసింది. దీంతో…
ఫైనల్లో పోరాడి ఓడిన భారత్ అంకారా(టర్కీ): టర్కిస్ మహిళల ఫుట్బాల్ టోర్నీ రన్నరప్గా భారత మహిళలజట్టు నిలిచింది. మంగళవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో భారత్.. తనకంటే…
టి20ల్లో నమీబియా బ్యాటర్ రికార్డు దుబాయ్: మైల్స్టోన్ టి20 ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో నమీబియా బ్యాటర్ జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్ కేవలం 33బంతుల్లోనే సెంచరీ కొట్టి రికార్డు పుటల్లోకెట్టాడు.…
రంజీట్రోఫీ క్వార్టర్ఫైనల్స్ ముంబయి: రంజీ ట్రోఫీ సెమీఫైనల్లోకి ముంబయి, తమిళనాడు జట్లు ప్రవేశించాయి. ముంబయి-బరోడా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రా కాగా.. సౌరాష్ట్రను చిత్తుచేసి తమిళనాడు…
డబ్ల్యుటిసి 2023-25 టెస్ట్ ఛాంపియన్షిప్ దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్మండలి(ఐసిసి) డబ్ల్యుటిసి-2023-25పాయింట్ల పట్టికలో భారత్ 2వ స్థానానికి ఎగబాకింది. రాంచీ వేదికగా జరిగిన నాల్గో టెస్ట్లో ఇంగ్లండ్ను చిత్తుచేసిన…
స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీ ఆసుపత్రిలో చేరారు. గతేడాది వన్డే వరల్డ్ కప్లో షమీ గాయపడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన క్రికెట్కు దూరమయ్యారు. ఈ…