క్రీడలు

  • Home
  • ప్రాక్టీస్‌లోనే నిమగ్నం- స్పిన్‌పై టీమిండియా

క్రీడలు

ప్రాక్టీస్‌లోనే నిమగ్నం- స్పిన్‌పై టీమిండియా

Jan 31,2024 | 21:09

– రివర్స్‌ స్వీప్‌పై ఇంగ్లండ్‌… – రేపటినుంచే విశాఖలో రెండో టెస్ట్‌ విశాఖపట్నం: భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య విసిఎావిడిసిఎ అంతర్జాతీయ మైదానంలో 2నుంచి రెండోటెస్ట్‌ ప్రారంభం కానుంది.…

తల్లి అనారోగ్యంపై క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లీ సోదరుడు..!

Jan 31,2024 | 17:07

ఢిల్లీ : వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి రెండు టెస్ట్‌ల నుంచి టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తప్పుకున్న విషయం తెలిసిందే.…

క్రికెటర్ మయాంక్ అగర్వాల్‌కు తీవ్ర అస్వస్థత

Jan 31,2024 | 11:48

విమానంలో హానికర ద్రవం తాగి అస్వస్థతకు గురైన మయాంక్‌ ఢిల్లీ : అగర్తల నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానంలో తీవ్ర అస్వస్థతకు గురైన యువ క్రికెటర్ మయాంక్ అగర్వాల్…

సూపర్‌ 6లోనూ అదే జోరు

Jan 31,2024 | 10:29

న్యూజిలాండ్‌పై 214పరుగుల తేడాతో టీమిండియా గెలుపు ఐసిసి(అండర్‌ 19) వన్డే ప్రపంచకప్‌ జహన్నెస్‌బర్గ్‌: ఐసిసి(అండర్‌ 19) వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా యువ క్రికెటర్లు దూసుకెళ్తున్నారు. లీగ్‌దశలో అపజయమెరుగని…

రెండోరౌండ్‌కు త్రీసా-గాయత్రి

Jan 31,2024 | 10:27

థాయ్ లాండ్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ బ్యాంకాక్‌: థారులాండ్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల డబుల్స్‌లోకి రెండోరౌండ్‌లోకి యువజంట త్రీసా జోలీ-గాయత్రి ప్రవేశించారు. మంగళవారం జరిగిన తొలిరౌండ్‌…

దీప్తికి 2వ ర్యాంక్‌.. ఐసిసి మహిళల టి20 ర్యాంకింగ్స్‌

Jan 31,2024 | 10:30

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్‌మండలి(ఐసిసి) తాజా టి20 మహిళల బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్పిన్నర్‌ దీప్తి శర్మ 2వ ర్యాంక్‌కు ఎగబాకింది. ఐసిసి మంగళవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో దీప్తి…

విశాఖకు చేరుకున్న టీమిండియా..ఇంగ్లండ్‌ జట్లు

Jan 30,2024 | 17:03

విశాఖపట్నం : ఇంగ్లాండ్‌తో టీమిండియా 5 మ్యాచ్‌ల టెస్ట్‌ ఆడుతోంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ 28 పరుగులతో ఒడిన టీమిండియా.. రెండో మ్యాచ్‌ కోసం విశాఖపట్నం…

జాతీయస్థాయి స్కేటింగ్‌ పోటీల్లో పునీత్‌ రాయ్ కు బంగారు పతకం..

Jan 30,2024 | 16:47

ప్రజాశక్తి-రైల్వేకోడూరు(అన్నమయ్యజిల్లా) : జాతీయస్థాయి స్కేటింగ్‌ పోటీల్లో విజ్‌డం సిబిఎస్‌సి పాఠశాల విద్యార్థి ఎం పునీత్‌ రాయ్ బంగారు పతకం సాధించాడని పాఠశాల డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రదీప్‌ అడ్మిన్‌…

నా టైమ్‌ అయిపోయినట్లుగా అనిపించింది.. : రిషబ్‌ పంత్‌

Jan 30,2024 | 11:08

ఢిల్లీ : రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు ఈ ప్రపంచంలో నా టైమ్‌ అయిపోయినట్లుగా అనిపించిందని భారత వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ అన్నాడు. 2022 డిసెంబరులో ఘోర…