క్రీడలు

  • Home
  • రోహిత్‌, జడేజా సెంచరీలు..

క్రీడలు

రోహిత్‌, జడేజా సెంచరీలు..

Feb 15,2024 | 21:07

టెస్టుల్లో సర్ఫరాజ్‌ అరంగేట్రం భారత్‌ 326/5 రాజ్‌కోట్‌: రాజ్‌కోట్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో తొలి రోజు భారత బ్యాటర్లు రాణించారు. తొలి సెషన్‌లో స్వల్ప వ్యవధిలోనే…

ఆంధ్రతో కేరళ ఢీ

Feb 15,2024 | 21:14

రంజీట్రోఫీ లీగ్‌ మ్యాచ్‌ విశాఖపట్నం: రంజీట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌-బిలో ఆంధ్రప్రదేశ్‌ జట్టు చివరి లీగ్‌ మ్యాచ్‌లో కేరళతో తలపడనుంది. ఇప్పటికే క్వార్టర్‌ఫైనల్‌కు చేరిన ఆంధ్రప్రదేశ్‌ జట్టు విశాఖపట్నంలోని…

టాప్‌సీడ్‌కు రామ్‌కుమార్‌ ఝలక్‌

Feb 15,2024 | 21:09

బెంగళూరు ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ బెంగళూరు: భారత స్టార్‌ టెన్నిస్‌ ఆటగాడు రామ్‌కుమార్‌ రామనాథన్‌ పెను సంచలనాన్ని నమోదు చేశాడు. బెంగళూరు ఓపెన్‌ ఎటిపి ఛాలెంజర్స్‌ టోర్నీలో…

IND vs ENG : రోహిత్‌-జడ్డూ సూపర్ ఇన్నింగ్స్‌.. టీమిండియా 315/5

Feb 15,2024 | 17:28

సర్ఫరాజ్‌ ఖాన్‌ మెరుపు హాఫ్‌ సెంచరీ తొలిరోజు ముగిసిన ఆట రాజ్‌కోట్‌: ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్‌ టెస్టులో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేస్తోంది. రోహిత్‌, జడ్డూ, సర్ఫరాజ్‌…

టీ20 వరల్డ్‌కప్‌ వరకు రాహుల్‌ ద్రవిడే టీమిండియా కోచ్‌ :  జై షా

Feb 15,2024 | 15:46

ఈ ఏడాది జూన్‌లో జరిగే టీ20 వరల్డ్‌కప్‌ వరకు భారత జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్‌ ద్రవిడే కొనసాగుతాడని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశాడు.…

శ్రీలంక క్లీన్‌స్వీప్‌

Feb 15,2024 | 09:29

మూడో వన్డేలోనూ ఆఫ్ఘన్‌పై గెలుపు పల్లెకెలె: ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడో, చివరి వన్డేలోనూ శ్రీలంక జట్టు గెలిచి క్లీన్‌స్వీప్‌ చేసింది. తొలి రెండు వన్డేలను గెలిచి ఇప్పటికే…

టి20 ప్రపంచకప్‌ సారథిగా రోహిత్‌

Feb 15,2024 | 09:26

బిసిసిఐ కార్యదర్శి జై షారాజ్‌ కోట్‌: ఈ ఏడాది అమెరికా-వెస్టిండీస్‌ వేదికలుగా జరిగే టి20 ప్రపంచకప్‌కు భారత్‌ సారథిగా రోహిత్‌ శర్మ ఎంపికయ్యాడు. ఈమేరకు బిసిసిఐ కార్యదర్శి…

దక్షిణాఫ్రికాకు ఆధిక్యత-న్యూజిలాండ్‌తో రెండోటెస్ట్‌

Feb 14,2024 | 21:21

హామిల్టన్‌: రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికాకు 31పరుగుల కీలక ఆధిక్యత లభించింది. రెండోరోజైన బుధవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆతిథ్య న్యూజిలాండ్‌ జట్టు దక్షిణాఫ్రికా బౌలర్లు పిడిట్‌(5/89), పీటర్సన్‌(3/39)…

క్వార్టర్స్‌కు భారతజట్లు

Feb 14,2024 | 21:19

ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌ బ్యాంకాక్‌: ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌ క్వార్టర్‌ఫైనల్లో భారత పురుషుల, మహిళల జట్లు దూసుకెళ్లాయి. మహిళల జట్టు 3-2 తేడాతో పటిష్ట…