against

  • Home
  • ప్రార్థనా స్థలాల పునరుద్ధరణ ఇలాగేనా ? : మణిపూర్‌ ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం

against

ప్రార్థనా స్థలాల పునరుద్ధరణ ఇలాగేనా ? : మణిపూర్‌ ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం

Dec 17,2023 | 10:17

న్యూఢిల్లీ : హింసాకాండలో ధ్వంసమైన ప్రార్థనా స్థలాల పునరుద్ధరణలో మణిపూర్‌ ప్రభుత్వ అలసత్వంపై సుప్రీం సీరియస్‌ అయింది. వాటి పునరుద్ధరణకు ఏం చర్యలు తీసుకున్నారో జస్టిస్‌ గీతా…

నిందితులపై ఉపా కేసులు

Dec 15,2023 | 10:23

ఏడు రోజుల పోలీసు కస్టడీ లోక్‌సభ సెక్రటేరియట్‌కు చెందిన 8 మంది అధికారులపై సస్పెన్షన్‌ వేటు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బుధవారం నాటి ఘటనకు సంబంధించి అరెస్టు…

సిపిఎం నేతలపై కేసు కొట్టివేత

Dec 15,2023 | 09:41

ప్రజాశక్తి – విజయవాడ : కరోనా సమయంలో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ శాంతియుతంగా నిరసన తెలిపిన సిపిఎం నేతలపై పెట్టిన…

అవినీతి కేసులో నెతన్యాహుపై విచారణ పునరుద్ధరణ

Dec 5,2023 | 10:54

జెరూసలేం : ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుపై అవినీతి విచారణ సోమవారం పునరుద్ధరించ బడింది. హమాస్‌ దాడితో నెలకొన్న అత్యవసర పరిస్థితుల్లో ఇచ్చిన సస్పెన్షన్‌ గడువు గత…

రైతు నేతలపై చర్యల వెనుక కుట్ర : ఎస్‌కెఎం నేతలు

Dec 3,2023 | 11:11

లిఖిత పూర్వక వాగ్దానాల ఉల్లంఘనే 11న అన్ని జిల్లా కలెక్టర్లకు వినతులు రాష్ట్రపతి, కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖలు విలేకరుల సమావేశంలో ఎస్‌కెఎం నేతలు ప్రజాశక్తి –…

ఎపి పోలీసులపై నాగార్జునసాగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు

Dec 1,2023 | 12:43

తెలంగాణ : ఎపి పోలీసులపై తెలంగాణ ఎస్పీఎఫ్‌ పోలీసులు చేసిన ఫిర్యాదు మేరకు నాగార్జునసాగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది. ఎపి పోలీసులు ఎలాంటి అనుమతి లేకుండా డ్యామ్‌పైకి…

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య ఉద్యమాలు : ముగిసిన కార్మిక, రైతు సంఘాల మహాధర్నా

Nov 29,2023 | 11:15

రైతు పోరాటాలకు పూర్తి మద్దతు యుటిఎఫ్‌ అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు, బెఫి నేత ఆర్‌.అజయ్ కుమార్‌ రైతులు, కార్మికులు చేస్తున్న పోరాటం వారికోసమే కాదు, దేశ ప్రజలందరి…

బిఆర్‌ఎస్‌ అభ్యర్థి పట్నం నరేందర్‌ రెడ్డిపై కేసు నమోదు

Nov 26,2023 | 13:55

తెలంగాణ : కొడంగల్‌ బిఆర్‌ఎస్‌ అభ్యర్థి పట్నం నరేందర్‌ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదయింది.కాంగ్రెస్‌ పార్టీకి ఎందుకు మద్దతిస్తున్నావంటూ … ఈనెల 24వ తేదీన తనను రాళ్లతో,…

విద్యుత్‌ భారాలు, స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా విశాల ఐక్య ప్రజా ఉద్యమం : సిపిఎం రాష్ట్ర కమిటీ తీర్మానం

Nov 26,2023 | 11:30

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మోపుతున్న విద్యుత్‌ భారాలకు, స్మార్ట్‌ మీటర్లకు వ్యతిరేకంగా విశాల ఐక్య ఉద్యమం…