అధికారంలోకి వస్తే 9 గ్యారంటీ పథకాలు అమలు
పిసిసి మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి ప్రజాశక్తి – వేంపల్లె : ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 9 గ్యారంటీ పథకాలను అమలు చేయడం జరుగుతుందని…
పిసిసి మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి ప్రజాశక్తి – వేంపల్లె : ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 9 గ్యారంటీ పథకాలను అమలు చేయడం జరుగుతుందని…
ప్రజాస్వామ్యయుతంగా కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రజాశక్తి-అమరావతి : వైసిపి, టిడిపిలకు ఓటు వేస్తే బిజెపికి వేసినట్టేనని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. విజయవాడలోని ఓ…
ప్రజాశక్తి – కలెక్టరేట్ (విశాఖపట్నం) : కాంగ్రెస్ను నిర్వీర్యం చేసేందుకు బిజెపి కుట్రలు పన్నుతోందని కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి దండి ప్రియాంక విమర్శించారు. సోమవారం విశాఖలోని…
ప్రజాశక్తి-అమరావతి : ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య కుమార్తె దారా పద్మజ నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దారా పద్మజకు ఏపీ…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గ (ఎస్సి) ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం హైదరాబాద్లో…
ప్రజాశక్తి – వేంపల్లె :పిసిసి మీడియా చైర్మన్ తులసిరెడ్డితో శనివారం మాజీ మంత్రి వైఎస్.వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్.సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు గంటసేపు…
ప్రజాశక్తి -మామిడికుదురు(అంబేద్కర్ కోనసీమ) : కాంగ్రెస్ సీనియర్ నాయకులు నీతిపూడి బాల సత్యనారాయణను ఎపి కాంగ్రెస్ ఎస్సి సెల్ కోఆర్డినేటర్గా అధిష్టానం నియమిస్తు గురువారం నియామక ఉత్తర్వులు…
ప్రజాశక్తి-విజయవాడ : ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల . విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో ఈరోజు కడప నేతలతో భేటీ అవుతున్నారు. జిల్లాలోని అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో చర్చించనున్నారు.…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనపై ఎన్నికల సంఘానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఫిర్యాదు చేసింది. ఈ నెల 17న చిలకలూరిపేటలో జరిగిన సభకు…