ap congress

  • Home
  • 23 వేల టీచర్‌ పోస్టులేవీ?

ap congress

23 వేల టీచర్‌ పోస్టులేవీ?

Apr 11,2024 | 22:29

 సిఎం జగన్‌కు ఎపిసిసి అధ్యక్షులు షర్మిల ప్రశ్న ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : ‘జాబు రావాలంటే జగన్‌ కావాలని’ నినాదం ఇస్తూ ఘరానా మోసానికి సిఎం జగన్‌మోహన్‌రెడ్డి…

కాంగ్రెస్ సీనియర్ నేత మృతి

Apr 11,2024 | 13:56

గన్నవరం : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని కేసరపల్లి కో-ఆపరేటివ్ బ్యాంక్ మాజీ అధ్యక్షులు మూల్ఫూరు సత్యనారాయణ (101) మృతి చెందారు.…

కాంగ్రెస్‌ రెండో జాబితా విడుదల

Apr 9,2024 | 23:30

టెక్కలి బరిలో కిల్లి కృపారాణి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేయనున్న అభ్యర్ధుల రెండో జాబితా విడుదలైంది. ఆరు లోక్‌సభ, 12…

రుణమాఫీ రైతులకు వరం

Apr 9,2024 | 20:20

 పిసిసి మీడియా చైర్మన్‌ ఎన్‌.తులసిరెడ్డి ప్రజాశక్తి – వేంపల్లె (వైఎస్‌ఆర్‌ జిల్లా) : కాంగ్రెస్‌ పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొన్న వ్యవసాయ రుణమాఫీ పథకం రైతులకు వరమని…

బాబాయ్ హత్యపై జగన్‌ మౌనం ఎందుకు?

Apr 6,2024 | 21:36

– ముస్లిములకు కాంగ్రెస్‌ అండ రెండో రోజు బస్సుయాత్రలో వైఎస్‌.షర్మిల ప్రజాశక్తి – కడప :వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్‌రెడ్డిని సిబిఐ నిందితుడిగా తేల్చిందని పిసిసి…

కాంగ్రెస్ పార్టీలోకి చేరిన కిల్లి కృపారాణి

Apr 5,2024 | 13:31

ప్రజాశక్తి – కాశినాయన (వైఎస్ఆర్ జిల్లా) : మాజీ కేంద్ర మంత్రి డాక్టర్‌ కిల్లి కృపారాణి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఇటీవల వైసిపికి రాజీనామా ఆమెకు షర్మిలారెడ్డి…

కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా విడుదల

Apr 4,2024 | 12:01

– 5, పార్లమెంటు, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైఎస్‌ షర్మిల ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల…

114 ఎమ్మెల్యే, 5 ఎంపి స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులు ఖరారు

Apr 1,2024 | 23:08

కడప నుంచి షర్మిల పోటీ మిగిలిన స్థానాలపై 9న జరిగే భేటీలో నిర్ణయం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో/అమరావతి బ్యూరో : రాష్ట్రంలో 114 ఎమ్మెల్యే, 5 ఎంపి స్థానాలకు…

ఏపీ కాంగ్రెస్ కీలక నిర్ణయం

Apr 1,2024 | 14:25

ప్రజాశక్తి-విజయవాడ : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ  114 ఎమ్మెల్యే, 5 ఎంపీ అభ్యర్థుల పేర్లకు ఆమోదం తెలిపింది. సోమవారం జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నది.…