ap government

  • Home
  • జెన్‌కో ప్రాజెక్టులపై ప్రభుత్వం నిర్లక్ష్యం

ap government

జెన్‌కో ప్రాజెక్టులపై ప్రభుత్వం నిర్లక్ష్యం

Feb 2,2024 | 11:00

బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ కొనొద్దు థర్మల్‌ ప్లాంట్లను మెరుగుపరచాలి సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాబూరావు ముగిసిన ఎపిఇఆర్‌సి ప్రజాభిప్రాయ సేకరణ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని…

21 మంది అదనపు ఎస్పీలు బదిలీ

Jan 31,2024 | 16:13

ప్రజాశక్తి- అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 21 మంది అదనపు ఎస్పీ అధికారులను బదిలీ చేసింది. 21 మంది అదనపు ఎస్పీలను వివిధ ప్రాంతాలకు స్థానచలనం కల్పిస్తూ, వారికి…

టెక్స్‌టైల్స్‌ రంగానికి ప్రభుత్వ ప్రోత్సాహం : మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

Jan 30,2024 | 10:19

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తృతమైన పరిధిని కలిగిన టెక్నికల్‌ టెక్స్‌టైల్స్‌ ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పరిశ్రమలశాఖ మంత్రి…

కులగణన షెడ్యూల్‌ పొడిగింపు

Jan 30,2024 | 08:04

ఫిబ్రవరి 20 నాటికి పూర్తి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కులగణన షెడ్యూల్‌ను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.…

చంద్రబాబు బెయిల్‌ రద్దు కోరుతూ సుప్రీంను ఆశ్రయించిన ఎపి సర్కార్‌

Jan 24,2024 | 12:37

అమరావతి : ఇన్నర్‌ రింగు రోడ్డు కేసుకు సంబంధించి టిడిపి అధినేత చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్‌ ను రద్దు చేయాలని కోరుతూ … ఎపి ప్రభుత్వం సుప్రీం…

ఎపి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురు

Jan 19,2024 | 11:49

న్యూఢిల్లీ : విశాఖలో రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారానికి సంబంధించి ఎపి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. భూములను లేఅవుట్‌ చేసి అమ్మకాలు జరపడంపై సర్వోన్నత న్యాయస్థానం…

సంక్రాంతి సెలవులు పొడిగింపు

Jan 17,2024 | 21:17

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:సంక్రాంతి సెలవులను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 18వ తేదీతో ముగిసిన సెలవులను మరో మూడు రోజులు పొడిగిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ…

అంగన్‌వాడీలను నిరాశపరిచిన ప్రభుత్వం : సిపిఎం రాష్ట్రకార్యదర్శి వి.శ్రీనివాసరావు

Jan 15,2024 | 10:59

ఎస్మా ప్రతుల దగ్ధం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సంక్రాంతికి సంబరాలు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుందని ఆశించిన అంగన్‌వాడీలను రాష్ట్రప్రభుత్వం నిరాశపరిచిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి…

 9న జైల్‌ భరో – ఎస్మా పచ్చి నియంతృత్వం

Jan 7,2024 | 08:28

– రాష్ట్ర బంధ్‌కూ సిద్దం – కార్మిక సంఘాల హెచ్చరిక ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైన ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం పచ్చి నియంతృత్వమని,…