Assembly Elections

  • Home
  • ఏ ప్రభుత్వ పాలన కైనా మీరే పునాదులు.. : రేవంత్‌ రెడ్డి

Assembly Elections

ఏ ప్రభుత్వ పాలన కైనా మీరే పునాదులు.. : రేవంత్‌ రెడ్డి

Nov 26,2023 | 12:02

స్థానిక ప్రజాప్రతినిధులకు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ బహిరంగ లేఖ హైదరాబాద్‌: ఎన్నికల్లో స్థానిక ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. బిఆర్‌ఎస్‌ పాలనలో…

హైదరాబాద్‌లో రాత్రివేళ రాహుల్‌ పర్యటన..

Nov 26,2023 | 10:55

హైదరాబాద్‌ : శనివారం రాత్రి రాహుల్‌ నగరంలోని ముషీరాబాద్‌, అశోక్‌ నగర్‌ ప్రాంతాల్లో రాహుల్‌ గాంధీ పర్యటించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులతో చిట్‌చాట్‌ నిర్వహించారు. వారి…

రాజస్థాన్‌లో ప్రశాంతంగా పోలింగ్‌- 68.70 శాతం నమోదు

Nov 26,2023 | 09:11

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరోరాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు శనివారం ప్రశాంతగా ముగిసాయి. భారీగా పోలింగ్‌ నమోదైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ 68.70 శాతం…

ఇది మోడీ ఎన్నిక కాదు.. అసెంబ్లీ ఎన్నిక : అశోక్‌ గెహ్లాట్‌

Nov 25,2023 | 14:46

  జైపూర్‌ : అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలిచి అధికారంలోకి వస్తామని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం ఈ రాష్ట్రంలో అసెంబ్లీ…

బర్రెలక్కకు భద్రత కల్పించండి : పోలీసులకు హైకోర్టు ఆదేశం

Nov 25,2023 | 11:00

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో: కొల్లాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న శిరీష అలియాస్‌ బర్రెలక్కకు రక్షణ కల్పించాలని హైకోర్టు రాష్ట్ర డిజిపిని…

కెసిఆర్‌, కెటిఆర్‌లను జైలుకు పంపుతాం : అమిత్‌ షా

Nov 25,2023 | 11:05

  ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : ‘త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం దోచుకుంది. పదేళ్లలో ప్రజల కోసం ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఒక్క మంచి…

సికార్‌లో ఎర్రజెండా రెపరెపలు

Nov 24,2023 | 10:44

పేమారామ్‌కు విశేష ఆదరణ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాజస్థాన్‌లోని సికార్‌ జిల్లాలో ధోడ్‌ శాసనసభ స్థానం నుంచి సిపిఎం తరపున పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పేమారామ్‌కు…

తెలంగాణలో రాబోయేది బిఎస్‌పి సర్కారే

Nov 23,2023 | 09:55

ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు మాయావతి ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణలో రాబోయేది తమ సర్కారేనని బహుజన సమాజ్‌ పార్టీ (బిఎస్‌పి) జాతీయ అధ్యక్షులు…

విజయమే లక్ష్యంగా.. రాజస్థాన్‌లో సిపిఎం ప్రచారం

Nov 23,2023 | 09:09

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సిపిఎం ప్రచారం విస్తృతంగా సాగుతోంది. వివిధ నియోజకవర్గాల్లో బుధవారం సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి,…