తెలంగాణ నూతన డీజీపీగా రవి గుప్తా…
హైదరాబాద్ : తెలంగాణ నూతన డీజీపీగా రవి గుప్తాను నియమించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ.. ప్రస్తుత డీజీపీ అంజనీ కుమార్పై ఎన్నికల సంఘం (ఈసీ) సస్పెన్షన్ వేటు…
హైదరాబాద్ : తెలంగాణ నూతన డీజీపీగా రవి గుప్తాను నియమించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ.. ప్రస్తుత డీజీపీ అంజనీ కుమార్పై ఎన్నికల సంఘం (ఈసీ) సస్పెన్షన్ వేటు…
హైదరాబాదులోని మొత్తం 29 స్థానాల్లో 17 స్థానాలను బిఆర్ఎస్ గెలుచుకుంది మహబూబాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి మురళి నాయక్ విజయం 14 మంది మంత్రులలో ఆరుగురు ఓటమి…
ప్రజాశక్తి-ఖమ్మం: భారీ విజయాన్ని సాధించిన అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. సీఎం పదవి ఇస్తే బాధ్యతగా భావిస్తానన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని తెలిపారు.…
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : గత ఆనవాయితికి అడ్డుకట్ట వేస్తూ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నిజాంబాద్ జిల్లా బాన్సువాడ నుంచి గెలిచారు. తెలంగాణ ఏర్పడినప్పటి…
తెలంగాణ : నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ప్రారంభమైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతోపాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఓట్లను లెక్కిస్తున్నారు. తాజాగా అందుతున్న…
హైదరాబాద్ : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతల బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వికాస్ రాజ్ను కలిసింది. బీఆర్ఎస్…
హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పలు చోట్ల నేతలు కోడ్ ఉల్లంఘిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో, నేతల వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్…
ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 36.68శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు.. ఎగ్జిట్పోల్స్ విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక…
హైదరాబాద్ : ఉదయం 11 గంటల వరకు తెలంగాణ వ్యాప్తంగా 20.64% పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ క్రమంలో తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో కొన్నిచోట్ల…