Awards

  • Home
  • ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌’ అవార్డు రేసులో నమీబియా, యూఏఈ కెప్టెన్లు

Awards

‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌’ అవార్డు రేసులో నమీబియా, యూఏఈ కెప్టెన్లు

May 6,2024 | 20:36

ఏప్రిల్‌ నెలకు గానూ ప్లేయర్‌ ఆఫ్‌ది మంత్‌ అవార్డుకు నామినేట్‌ అయిన ఆటగాళ్ల జాబితాను అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ సోమవారం ప్రకటించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డు…

ఘనంగా మణిపూర్‌ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు

Apr 29,2024 | 18:55

అస్సాం రాష్ట్రం ఇంఫాల్‌ తూర్పు జిల్లాలోని మణిపూర్‌ స్టేట్‌ ఫిల్మ్‌ డెవలప్మెంట్‌ సొసైటీ (ఎంఎస్‌ఎఫ్డీఎస్‌) ప్యాలెస్‌ ఆడిటోరియంలో 15వ మణిపూర్‌ రాష్ట్ర చలనచిత్ర అవార్డులను మణిపూర్‌ గవర్నర్‌…

దాదా సాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్‌ ఫెస్టివల్‌కి ‘మా ఊరి పొలిమేర-2’

Apr 29,2024 | 18:56

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ఫిలిం సిరీస్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది మా ఊరి పొలిమేర. ఈ సిరీస్ లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్…

బెస్ట్ డైరీ ఫార్మర్ అవార్డులు అందుకున్న పాపారావు

Apr 27,2024 | 15:48

ప్రజాశక్తి – ఆలమూరు : ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని శనివారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వి.వి.గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రానికి చెందిన ప్రముఖ…

పద్మ అవార్డుల ప్రదానం

Apr 23,2024 | 08:14

 వెంకయ్య నాయుడుకు పద్మ విభూషణ్‌ అందజేత న్యూఢిల్లీ : పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని సోమవారం రాష్ట్రపతి భవన్‌లో వైభవంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డు…

‘వీధి బడి’ కవితకు పురస్కారం

Apr 7,2024 | 15:51

ప్రజాశక్తి-కడియం : కడియం గ్రామానికి చెందిన వర్ధమాన కవి చిలుకూరి శ్రీనివాసరావు రచించిన ‘వీదిబడి’ కవితకు ఉత్తమ పురస్కారం లభించింది. క్రోదినామ సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆదివారం కోనసీమ…

Rashtrapati Bhavan: భారత రత్న అవార్డుల ప్రదానం

Mar 30,2024 | 23:15

ఢిల్లీ : దేశం తరఫున ఆయారంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహానీయులకు ఇటీవల కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న ప్రకటించిన విషయం తెలిసిందే.…

గానకోకిల సుశీలమ్మకు పరిపూర్ణ జీవిత సాఫల్య పురస్కార ప్రదానం

Mar 26,2024 | 11:37

ప్రజాశక్తి-విజయనగరం కోట : గాన కోకిల పద్మభూషణ్‌ డాక్టర్‌ పి.సుశీలమ్మకు పరిపూర్ణ జీవిత సాఫల్య పురస్కార ప్రదానం చేయనున్నట్లు శ్రీగురు నారాయణ కళా పీఠం అధ్యక్షులు డాక్టర్‌…

Visakhapatnam: బాలగాయకుడు ధీరజ్‌ ప్రపంచ రికార్డు

Mar 23,2024 | 15:52

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ(విశాఖ) : భారత జాతీయోద్యమ స్పూర్తిని రగిల్చిన వందేమాతర గీతాన్ని నిర్విరామంగా 77 సార్లు ఆలపించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు విశాఖకు చెందిన బాల గాయకుడు…