Bihar

  • Home
  • అసత్యాలతో అమిత్‌షా విద్వేష వ్యాప్తి : తేజస్వియాదవ్‌

Bihar

అసత్యాలతో అమిత్‌షా విద్వేష వ్యాప్తి : తేజస్వియాదవ్‌

May 24,2024 | 17:29

పాట్నా : బీహార్‌లో విద్వేషం వ్యాప్తి చేసేందుకే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాష్ట్రానికి వస్తారని, ఆయన అసత్యాలతో విషం వెదజల్లుతారని ఆర్‌జెడి నేత తేజస్వియాదవ్‌ విరుచుకుపడ్డారు. శుక్రవారం…

Bihar : పాఠశాల డ్రైనేజీలో శవమై కనిపించిన మూడేళ్ల బాలుడు.. స్కూల్‌కి నిప్పంటించిన కుటుంబ సభ్యులు

May 17,2024 | 16:19

పాట్నా : పాట్నాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మూడేళ్ల బాలుడు పాఠశాల డ్రైనేజీలో శవమై కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆగ్రహానికి గురై కుటుంబసభ్యులు స్కూల్‌కి…

Bihar లో కొనసాగుతోన్న లోక్‌ సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌

May 13,2024 | 09:31

బీహార్‌ : బీహార్‌లో లోక్‌ సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌ సోమవారం కొనసాగుతోంది. దర్భంగాలోని హౌలీ క్రాస్‌ స్కూల్‌లోని ఆదర్శ్‌ పోలింగ్‌ సెంటర్‌ వద్ద ఉత్సాహంగా…

ఇండియా బ్లాక్‌కే బీహార్‌లో అత్యధిక స్థానాలు

May 7,2024 | 05:20

 ఈ ఎన్నికలు పెట్టుబడిదారీ విధానం, ప్రజాస్వామ్యం మధ్య పోరాటం  నితీష్‌ కుమార్‌ సైద్ధాంతిక విధేయతలేని అధికార దాహం ఉన్న వ్యక్తి  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి లాలన్‌ చౌదరి…

బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారు

May 5,2024 | 00:40

 బీహార్‌ సభలో ప్రధాని మోడీ దర్బంగా : ఎస్‌సి, ఎస్‌టిల రిజర్వేషన్లను దోచుకోవడానికి ఇండియా కూటమి పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని నరేంద్రమోడీ ఆరోపించారు. ఉత్తర బీహార్‌లోని దర్భంగాలో…

ఇండియా బ్లాక్‌దే విజయం.. మోడీలో ఓటమి గుబులు

May 2,2024 | 17:18

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఇండియా బ్లాక్‌ కూటమికే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆర్‌జెడి నేత, బీహార్‌ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వియాదవ్‌ చెప్పారు. రాజకీయ పరిణామాలపై ఆయన…

Fatal Accident: పెళ్లి కారుపై పడిన ట్రక్కు – ఆరుగురు మృతి

May 1,2024 | 00:21

బీహార్‌ : బీహార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లి కారుపై ట్రక్కు పడటంతో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. భాగల్‌పూర్‌లోని ఘోఘా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆమాపూర్‌…

బీహార్‌లో జేడీయూ నేత సౌరభ్‌ కుమార్‌ హత్య

Apr 25,2024 | 09:16

86వ నంబర్‌ జాతీయ రహదారిపై స్థానికుల నిరసన  భారీగా ట్రాఫిక్‌ జామ్‌ పాట్నా : లోక్‌సభ ఎన్నికల వేళ బీహార్‌లో జేడీయూకి చెందిన రాజకీయ నేత సౌరభ్‌…

అభివృద్ధి లేమి కారణంగా బీహార్‌లో తగ్గిన ఓటింగ్‌

Apr 20,2024 | 23:52

పాట్నా : దేశవ్యాప్తంగా శుక్రవారం తొలిదశ ఓటింగ్‌ 21 రాష్ట్రాల్లో జరిగింది. ఈ రాష్ట్రాల్లో బీహార్‌ రాష్ట్రంలోనే అతి తక్కువ ఓటింగ్‌ నమోదయింది. ఓటింగ్‌ ముగిసే సమయానికి…