చెన్నై ఎగ్మోర్, హతియాకు వేసవి ప్రత్యేక రైళ్లు
ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ (విశాఖ) : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఈస్ట్కోస్ట్ రైల్వే విశాఖపట్నం-చెన్నై ఎగ్మోర్, విశాఖపట్నం-హతియా మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. 08557…
ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ (విశాఖ) : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఈస్ట్కోస్ట్ రైల్వే విశాఖపట్నం-చెన్నై ఎగ్మోర్, విశాఖపట్నం-హతియా మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. 08557…
చెన్నై : లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరుగుతోంది. తొలిదశలోనే తమిళనాడులోని అన్ని లోక్సభ స్థానాల్లో పోలింగ్నకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లూ…
చెన్నై: తమిళనాడులో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విరుధ్ నగర్-మధురై జాతీయ రహదారిపై అతివేగంతో దూసుకొచ్చిన కారు తొలుత ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి అదుపుతప్పింది. అనంతరం ఎడమ…
విశాఖ : విశాఖపట్నంలో మరోసారి ఐపిఎల్ సందడి చేయనుంది. అయిదేళ్ల విరామం తర్వాత ఇక్కడి వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో తిరిగి ఐపిఎల్ మ్యాచ్ జరగబోతోంది. ఆదివారం…
చెన్నై : పబ్లో పైకప్పు కూలి ముగ్గురు కార్మికులు మృతి చెందిన విషాద ఘటన గురువారం సాయంత్రం తమిళనాడులోని చెన్నైలో జరిగింది. చెన్నై నగరం అల్వార్ పేట్…
– పుదుచ్చేరి సహా 10 స్థానాలు కాంగ్రెస్కు – సిపిఎం, సిపిఐ, విసికె రెండేసి స్థానాలు – ‘ఇండియా’ ఫోరానికి కమల్ పార్టీ మద్దతు చెన్నయ్ :…
చెన్నై : లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిఎంకెతో సీట్ల సర్దుబాటు విషయంపై శనివారం చర్చలు జరపనుంది. తమిళనాడు, పుదురుచ్చేరిలో 10 సీట్లకు పోటీ చేసే విషయంపై…
చెన్నై : విశ్వనటుడు కమల్హాసన్ ‘ఇండియా’ చేరికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన పార్టీ మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం) ఏడవ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం మీడియాతో…
చెన్నై : అడవి ఏనుగు దాడి చేయడంతో వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడు కృష్ణగిరి జిల్లా డెంకనికొట్టై అటవీ ప్రాంతంలో ఆదివారం ఈ…