Democracy

  • Home
  • బిజెపితో ప్రజాస్వామ్యానికి ప్రమాదం : సిపిఎం రాష్ట్ర పూర్వ కార్యదర్శి, మాజీ ఎంపి పి.మధు

Democracy

బిజెపితో ప్రజాస్వామ్యానికి ప్రమాదం : సిపిఎం రాష్ట్ర పూర్వ కార్యదర్శి, మాజీ ఎంపి పి.మధు

Apr 24,2024 | 08:55

ఉత్సాహంగా గన్నవరం అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావు నామినేషన్‌ ప్రజాశక్తి – కృష్ణా ప్రతినిధి : బిజెపి మేనిఫెస్టోలో ప్రజా సమస్యల ప్రస్తావన లేదని, ఒకే దేశం ఒకే…

బిజెపి పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం : ప్రజాశక్తి పూర్వ సంపాదకులు ఎం.వి.ఎస్‌.శర్మ

Apr 13,2024 | 08:36

ప్రజాశక్తి – విజయవాడ : కార్పొరేట్‌ శక్తులతో జతకట్టిన కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ప్రజాశక్తి పూర్వ సంపాదకులు ఎం.వి.ఎస్‌.శర్మ అన్నారు. ఎన్నికల బాండ్ల…

భారత్ లో ఆ విధానాలు ప్రజాస్వామ్యానికే ముప్పు : ‘ ది ఎకనమిస్ట్‌ ‘

Apr 12,2024 | 11:55

న్యూఢిల్లీ : భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడి అనుసరిస్తున్న విధానాలపై అంతర్జాతీయంగా పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్‌ను హిందూ రాజ్యంగా మార్చడానికి…

మళ్లీ మోడీ వస్తే…ప్రజాస్వామ్యమే ఉండదు

Apr 8,2024 | 00:16

-ఎన్నికల వేళ ప్రతిపక్షాలే లక్ష్యంగా దాడులు – దేశాన్ని హిందూత్వ రాష్ట్రంగా మార్చే ప్రయత్నం – వైస్రాయ్ ల పాత్ర పోషిస్తున్న గవర్నర్లు – సిపిఎం పొలిట్‌బ్యూరో…

ఎన్నికల బాండ్లతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం

Feb 17,2024 | 06:53

ఎన్నికల బాండ్ల విధానం వెనుక బిజెపి, దాని మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ రహస్య ఎజెండా ఉంది. అత్యంత సంపన్న కార్పొరేట్‌ కంపెనీల నుండి పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి…

ప్రజాస్వామ్యంలో రాచరికం ఉండకూడదు : సిఎం రేవంత్‌

Feb 10,2024 | 12:24

తెలంగాణ : ప్రజాస్వామ్యంలో రాచరికం ఉండకూడదని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. శనివారం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన…

నియంతృత్వానికి ప్రజాస్వామ్యంలో చోటు లేదు : తెలంగాణ గవర్నర్‌ తమిళ సై

Jan 26,2024 | 10:19

తెలంగాణ : ఏకపక్ష నిర్ణయాలు, నియంతృత్వానికి ప్రజాస్వామ్యంలో చోటు లేదని తెలంగాణ గవర్నర్‌ తమిళ సై అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పబ్లిక్‌ గార్డెన్స్‌లో తెలంగాణ ప్రభుత్వం రిపబ్లిక్‌…

నకిలీల నడుమ ప్రజాస్వామ్యం

Dec 25,2023 | 11:13

ఫేక్‌ వార్తలు, క్లెయిమ్‌లతో తప్పుడు సమాచారం మోడీ పాలనలో అర్థం మారిన డెమోక్రసీ ప్రజలపై ప్రభుత్వానిది చిన్న చూపు సామాజిక కార్యకర్తలు, మేధావుల ఆందోళన ప్రపంచంలోనే భారత్‌…

మోడీని గద్దె దింపాలి.. అప్పుడే దేశానికి, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి రక్ష : జంతర్‌ మంతర్‌ వద్ద ప్రతిపక్షాల నిరసనలో వక్తలు

Dec 23,2023 | 10:16

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందే నని జంతర్‌ మంతర్‌ వద్ద జరిగిన ర్యాలీలో వక్తలు పిలుపునిచ్చారు.…