Farmers Protest

  • Home
  • అమరావతి రైతుల ఉద్యమానికి విరామం

Farmers Protest

అమరావతి రైతుల ఉద్యమానికి విరామం

Mar 25,2024 | 22:29

ఎన్నికల కోడ్‌తో నిలిపివేసిన జెఎసి నేతలు 1560 రోజుల కొనసాగిన ఉద్యమం ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ఎన్నికల షెడ్యూలు వెలువడిన నేపథ్యంలో ప్రవర్తనా నియామవళి అమలులోకి…

అమరావతి రైతు దీక్షలకు విరామం

Mar 25,2024 | 10:56

ప్రజాశక్తి – తుళ్లూరు : రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు, మహిళలు, రైతు కూలీలు చేస్తున్న దీక్షలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. సార్వత్రిక ఎన్నికల…

రాష్ట్ర వ్యాప్తంగా ‘చలో ఢిల్లీ’కి సంఘీభావం

Mar 14,2024 | 13:31

ప్రజాశక్తి-యంత్రాంగం : సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) నేతృత్వంలో కిసాన్‌ మజ్దూర్‌ మహాపంచాయత్‌ ఢిల్లీలోని చారిత్రాత్మక రాంలీలా మైదాన్‌లో జరగనుంది. చలో ఢిల్లీ కార్యక్రమానికి సంఘీభావంగా ఆంధ్రప్రదేశ్…

CITU: నేడు ధర్నాల్లో పాల్గొనాలి

Mar 14,2024 | 08:33

కార్మికవర్గానికి సిఐటియు రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సంయుక్త కిసాన్‌ మోర్చా, వ్యవసాయ కార్మిక సంఘాలు, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యాంలో…

నేడు కిసాన్‌ మజ్దూర్‌ మహాపంచాయత్‌

Mar 14,2024 | 07:49

దేశవ్యాప్తంగా వేలాది మంది హాజరు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : నేడు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) నేతృత్వంలో కిసాన్‌ మజ్దూర్‌ మహాపంచాయత్‌ ఢిల్లీలోని చారిత్రాత్మక రాంలీలా మైదాన్‌లో…

వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలంటే బిజెపిని ఓడించాల్సిందే

Mar 13,2024 | 07:13

ఫిబ్రవరి 13 నుండి హర్యానా లోని శంభు బోర్డర్‌ దగ్గర ఆందోళన చేస్తున్న రైతాంగం మీద హర్యానా బిజెపి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దమనకాండ సాగిస్తున్నది. పోలీసు…

ఢిల్లీలో భారీ ఎత్తున బలగాల మోహరింపు

Mar 7,2024 | 08:33

రైతుల ఆందోళన దేశవ్యాప్తంగా ఉందని కేంద్రం అంగీకరించింది: రైతు నాయకులు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశ రాజధానికి రైతులు చేరుకోకుండా అడ్డుకోవడానికి పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున…

రైతుల హక్కులను ఉల్లంఘిస్తున్నాయి 

Feb 25,2024 | 11:20

కేంద్రం, 4 రాష్ట్రాలపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ న్యూఢిల్లీ    :   శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతుల హక్కులను కేంద్రం, కొన్ని రాష్ట్రాలు ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌…

రైతు ఉద్యమంలో మరో రైతు మృతి

Feb 23,2024 | 16:14

 బతిండా :   ఢిల్లీ చలో పిలుపుతో  నిరసనలో  పాల్గొన్న మరో రైతు  శుక్రవారం మరణించారు.   భటిండా జిల్లాలోని  అమర్‌ఘర్‌ గ్రామానికి చెందిన దర్శన్‌ సింగ్‌ (62) ఫిబ్రవరి…